Road accident | ట్యూషన్కు వెళ్లి తిరిగి ఇంటికి తిరిగి వస్తుండగా టిప్పర్ ఢీ కొని పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాకర సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్లోని షేక్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం షేక్పేట పరిధిలోని ఫిలింనగర్లో వేగంగా దూసుకొచ్చిన లారి ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో పదేండ్ల బాలిక అక్కడికక్కడ�
మహిళ కూలీలు పనులకు వచ్చి.. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన సోమవారం అంబాల-గూడూరు గ్రామాల మధ్య జరిగింది. హసన్పర్తి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన మౌలానాబీ, షకీనా, ఆసియా, సఫియా, కరీమా, షమీబీ, �
Hanumakonda | హనుమకొండ(Hanumakonda) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొన్న సంఘటనలో 13 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో వెళ్తుండగా కారు అదుపుతప్పి ఫుట్పాత్ మీదకు దూసుకెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గా యపడ్డారు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగు నింపారు. మల్కాజిగిరి వాణీనగర్కు చెందిన మనోజ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
Chandrababu | కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పా
Road Accident | కర్ణాటకలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. యల్లాపుర సమీపంలో ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు.
Road Accident | కర్ణాటక జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన విద్యార్థులతో పాటు నలుగురు దుర్మరణం చెందారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన
మూడు రోజుల క్రితమే ప్రతిష్టాత్మక ‘ఖేల్త్న్ర’ అవార్డును అందుకున్న ఆనందంలో ఉన్న షూటర్ మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మను అమ్మమ్మ (సావిత్రి దేవి), మే�