Road accident | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఆ కుటుంబం రంజాన్ (Ramadan) సంబురాలు చేసుకుంటోంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో ఇళ్లంతా సందడిగా ఉంది. కానీ కొన్ని గంటల్లోనే ఆ ఆనందం ఆవిరైంది. మైనర్ కారు డ్రైవింగ్ ఆ ఇంట్లో విషాదాన్
ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘటన బాన్సువాడ మండలం నాగారంలో చోటు చేసుకుంది. బాన్సువాడ సీఐ అశోక్ కేసు వివరాలను శనివారం వెల్లడించారు. నాగారం గ్రామానికి చెందిన అమృతం కాశమణితో స
Road accident | నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలంలోని వట్వర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
Road accident | ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నేపాలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
road accident | ఘాట్ రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ ఉండడంతో ఆటో సడన్ బ్రేక్ వేయడంతో టాప్ పై నుండి ఆటో ముందు ఇద్దరు పడిపోయారు. కాగా అదే ఆటో సాయి కృష్ణ పైనుండి వెళ్లడంతో సాయి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రామంతాపూర్ నెహ్రు నగర్ నివాసితులైన కానిస్టేబుల్ పాండు (కానిస్టేబుల్), సక్కు భాయ్ (రెవిన్యూ ఉద్యోగి ) దంపతులు మరణించారు.
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మహంకాళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాంగ్ రూట్లో వచ్చిన లారీ బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దుర్ఘటన బుధవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో జరిగింది.
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున భారీ కంటైనర్ను రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వెనుక నుంచి ఢీకొట్టాయి. విజయవాడ ను
హనుమకొండ (Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ముల్కనూరు-ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై గోపాల్ పూర్ క్రాసింగ్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తు
ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గోదావరిఖనికి చెంది