ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 29లోగా బియ్యం పట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ కింద స్థిర, చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చర
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు 2022-23 యాసంగి కస్టం మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని ఈ నెల 29నాటికి నూరు శాతం పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు.
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్యార్డులో ఆదివారం మరోసారి వేరుశనగ రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పల్లికి ట్రేడర్లు గి ట్టుబాటు ధర కల్పించాలని డి మాండ్ చేస్తూ ఆందోళన చేపట్టా రు. అచ్చంపేట మార్కెట్కు ఆదివా�
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం గోపాల్పేట్ ఎక్స్ రోడ్ సమీపంలో గల శ్రీసాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ (రైస్మిల్)ను శనివారం డీసీఎస్వో శ్రీకళ సీజ్ చేశారు.
సీఎంఆర్ బియ్యం అందజేయడంలో జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోసారి గడువు పొడిగించాలని మిల్లర్లు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసినప్పటికీ సర్కార్ మాత్రం కుదరదని తేల్చి చెబు
మిల్లర్లు వారికి ఇష్టమొచ్చినప్పుడు ఇష్టమొచ్చినంత బియ్యం ఇవ్వడానికి సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ ఏమీ డంపింగ్ యార్డు కాదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. ఎఫ్సీఐకి బియ్యం ఎగ్గొ
సీఎంఆర్ ఈనెల 31 వరకు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జిల్లాలో అధికశాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో ఆయన సమ
ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన, తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లతో కల�
రైతుల నుంచి ప్రభుత్వపరంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ చేపట్టి నెలాఖరులోగా నిర్దేశిత కోటాకనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలను భారత ఆహార సంస్థకు చేరవేయాలని కలెక్టర్ రాజీవ్�
రైస్ మిల్లర్లు ఈ నెల 30లోపు సీఎంఆర్ పూర్తి చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం అందించాలని కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో మిల్�
ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేటాయించిన ధాన్యం మేరకు తిరిగి అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23కు సంబంధించిన సీఎంఆర్ను గత డిసెంబర్ 31లోప�
మెదక్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం కస్టమ్ మిల్లింగ్ రైస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేదు. యాసంగి, వానకాలం సీజన్లలో 6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 160 రైస్ మిల్లులకు అందజేయగా, 4.63లక్షల మెట్రిక్ టన్న�