నిబంధనల మేరకు మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందేనని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు సహకరించాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెల�
డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి తాసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో లబ్ధిదారుల పోరాట సంఘం నాయకులు ఆంజనేయ
సర్కారు, రైస్మిల్లర్ల మధ్య పంచాయితీ, పంతంతో రైతులు బలవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం తెచ్చిన పాలసీ జీవో 27ను రైస్మిల్లర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
వానకాలం ధాన్యం సేకరణ, సన్న బియ్యం, సీఎంఆర్ మిల్లింగ్పై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 27పై మిల్లర్లు మండిపడుతున్నారు. ఈ జీవోలో నిబంధనలు విధించిన స ర్కారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వలేదని వి మర్శించారు. నిజాయ�
సీఎంఆర్ ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ లింకు పెడుతూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చేసిన మిల్లర్లకే ధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.
రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయడంలో స్పీడ్ పె�
మంచిర్యాల జిల్లాలో రా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా అధికారులు సానుకూల దృక్పథంలో పరిష్కరించాలని రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుంత నాగరాజు కోరారు. మిల్లుల కెపాసిటీకి �
ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా పౌరసరఫరాల శాఖకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అప్పగించకపోవడంతో రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం కింద జప్తు చేసిన స్థిరాస్తులను క్రయవిక్రయాలు లేదా అన్యాక్రాం
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలైనా ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కరువైంది. అక్టోబర్ మొదటివారంలోనే ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీసం ఒక్క కొను�
కొర్రీల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఫలితం క్షేత్రస్థాయిలో రైతులకు దక్కేలా కనిపించడం లేదు. రైతులు చేతికి వచ్చిన పంటను మిషన్లతో కోసి ఆరబెట్టకుండా పచ్చి వడ్లనే మిల్లులకు తర�
కరీంనగర్ రైస్మిల్ అసోసియేషన్లో కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధ వాతావారణం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే రా రైస్ మిల్లర్లు నూతన సంఘంగా ఏర్పడినట్టు మిల్లర్లలో చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉంటే ఈ నెల 26న మిల్లర్స్
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కొంతమంది అక్రమార్కులకు వరంలా మారింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు బయట అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. ఇందులో అధికారులను వాటాదారులుగా చేసుకుంటున
ములుగు జిల్లాలో వానకాలం ధాన్యం సేకరణకు రైస్మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఈ మేరకు తమను భాగస్వామ్యం చేయవద్దని గురువారం రైస్ మిల్లర్లు కలెక్టర్ టీఎస్ దివాకరను కలిసి మెమోరాండం సమర్పించారు.