రానున్న వానకాలం ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు పంపాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం ఆయన �
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రికవరీ ములుగు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు, రైస్ మిల్లర్లు మరో అక్రమానికి తెరలేపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల జరిగిన పరిణామాల
జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని త్వరగా అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి శివారులోని రాఘవేంద
రైస్ మిల్లర్లు అత్యాధునిక యంత్రాలను, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇంటర్నేషనల
ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. మిల్లర్లు, అధికారులు కలిసి రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ధాన్యం విక్రయించి నెల రోజులు అవుతున్నా డబ�
యాసంగి 2023కు సంబంధించి లక్ష 75వేల మెట్రిక్ టన్నుల టెండర్ ధాన్యం, యాసంగి 2024కు సంబంధించిన సీఎంఆర్ ఇవ్వడానికి మిల్లర్లు సిద్ధం గా ఉన్నారని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమురవెల్లి చంద్ర�
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చిన ధాన్యం లో తాలు లేకుండా పర�
మంచిర్యాల జిల్లాలో ధాన్యం సేకరణలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. మిల్లర్లు తమ స్వలాభం కోసం కొనుగోళ్లకు సహకరించకపోవడంతో ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా లేదు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 24లోగా పూర్తి చేయాలని కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల ప్రత్యేకాధికారి డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్,అదనప�
సన్నరకం వడ్లపై రైస్ మిల్లర్ల దోపిడీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుల నుంచి మిల్లర్లు మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించి సన్నరకం వడ్లను కొనుగోలు చేస్తే �
అన్నదాతలకు దక్కాల్సిన లాభాలు రైస్మిల్లర్ల పాలవుతున్నాయి. సన్నరకం వడ్లు వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. మిల్లర్లు సిండికేట్గా మారి రైతులకు మద్దతు ధర దక్కకుండా నిలువు దోపిడీ చేస్తున్నారు. సన్నర�