సీఎంఆర్ ఈనెల 31 వరకు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జిల్లాలో అధికశాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో ఆయన సమ
ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన, తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లతో కల�
రైతుల నుంచి ప్రభుత్వపరంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ చేపట్టి నెలాఖరులోగా నిర్దేశిత కోటాకనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలను భారత ఆహార సంస్థకు చేరవేయాలని కలెక్టర్ రాజీవ్�
రైస్ మిల్లర్లు ఈ నెల 30లోపు సీఎంఆర్ పూర్తి చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం అందించాలని కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో మిల్�
ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేటాయించిన ధాన్యం మేరకు తిరిగి అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23కు సంబంధించిన సీఎంఆర్ను గత డిసెంబర్ 31లోప�
మెదక్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం కస్టమ్ మిల్లింగ్ రైస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేదు. యాసంగి, వానకాలం సీజన్లలో 6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 160 రైస్ మిల్లులకు అందజేయగా, 4.63లక్షల మెట్రిక్ టన్న�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బియ్యం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పదిరోజుల్లోనే క్వింటాలుకు రూ. 500 నుంచి రూ.800 వరకు ధరలు పెరిగాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాడే బీపీటీ, సోనా మసూరి వంట�
మిల్లర్ల అక్రమ దందా ఇష్టారాజ్యంగా సాగుతున్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్న�
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.175 కోట్ల మేర రైస్ మిల్లింగ్ స్కామ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ఆరోపించింది.
వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు ఈ నెల చివరి వారంలో జిల్లాలో 347 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
రైతులు పండించిన ధాన్యం సేకరణ నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడొద్దని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మిల్లింగ్ చేసిన సీఎంఆర్ను తక్షణమే తీసుకోవాలని కోరారు. బుధవారం సచివాలయంలో తనన�
మిల్లర్ల అక్రమాలు మితిమీరుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం సీఎమ్మార్ కింద ఇచ్చిన అవకాశాన్ని కొంత మంది తమకు అనుగుణంగా మార్చుకొని, సొమ్ము చేసుకుంటున్న బాగోతం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్