CM KCR | వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు �
జిల్లాలో రైతులు పండించిన ధాన్యం సేకరించేందుకు పౌర సరఫరాలశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు.ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు నష్టపోకూడదని, ప్రభుత్వం పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నది.
రైస్ మిల్లర్లపై కేంద్ర ప్రభుత్వం కత్తి గట్టింది. ఎప్పటికప్పుడు సీఎంఆర్ తీసుకోవాల్సిన కేంద్రం 2020-21 నుంచే కొర్రీలు పెడుతున్నది. గత వానకాలం, యాసంగి సీజన్ల నుంచైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నది. వానకాలంలో
సీఎంఆర్ సేకరణలో కేంద్ర ప్రభుత్వం కిరికిరి చేస్తున్నది. ధాన్యం కొనకుండా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుండడంతో మిల్లింగ్ ఆగిపోయింది. దాంతో మిల్లర్ల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో నెలన్నరగా ధాన్యం గ�
కేంద్రం అనుసరిస్తున్న తీరు దుర్మార్గం 42 రోజులుగా సీఎమ్మార్ నిలిపివేతా? రాష్ట్రంలో సంక్షోభంలో రైస్ ఇండస్ట్రీ దక్షిణాదిపై ఉద్దేశపూర్వకంగా అణచివేత మిల్లుల్లో ధాన్యం తడిసి 2500 కోట్ల నష్టం ఫెడరేషన్ ఆఫ్ �
నర్సాపూర్, జూలై 15: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని రైస్మిల్లర్లు దివాళా తీసే పరిస్థితి నెలకొన్నదని ప్రముఖ వ్యాపారవేత్త, రైస్మిల్ యజమాని పైడి శ్రీధర్గుప్తా ఆవేదన వ్యక్తంచేశారు. శుక�
మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని రైస్మిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీకి జీవన్మరణ సమస్య
రైస్ మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని కల్వకుర్తి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, టీ ప్రకాశ్గౌడ్ చెప్పారు. చంపాపేటలోని సామ సరస్వతి గార్డెన్�
హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై చర్చలు సఫలమయ్యాయి. ధాన్యం అన్లోడింగ్కు మిల్లర్లు �
అన్లోడింగ్, గన్నీ సంచుల విషయంలో పదే పదే కొర్రీలు ఉద్దేశపూర్వకంగా లారీలను తిప్పి పంపుతున్నారు మంత్రి ప్రశాంత్రెడ్డి ముందు వ్యాపారుల ఏకరువు.. కేంద్రం తీరు సరిగా లేదంటూ వ్యాఖ్యానించిన వేముల ధాన్యం కొన�
తెలుగుయూనివర్సిటీ : సెంట్రల్ పూల్లో ఏదైనా పాత బియ్యం అమోదించే అవకాశాన్ని తనిఖీచేసి నిర్ణయించడానికి మిశ్రమ సూచిక పద్దతి అనే ఒక కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపి) ప్రవేశపెట్టబడిందని భారత ఆహార స�