హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకుని ధాన్యం వచ్చిన 24 గంటల్లో దించుకుని, ట్రక్ షీట్ అందజేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ రైస్ మిల్లర్లకు సూచించారు. శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శ్రీనివాస్తో �
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేర్చాక తాలు పేరుతో తరుగు తీయడం చట్టవిరుద్ధమని, అలా కోత విధించే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్
రైతుల ఫిర్యాదుతో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్ సోమవారం కామారెడ్డి జిల్లా పిట్లంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, రైస్మిల్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న ధాన్యం రవాణా సమస్యను వెంటన
సిద్దిపేట రూరల్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. పదిహేను రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకు తీవ్ర దెబ్బతిన్న పంటలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా, ప్రస్తుతానికి 320 కేంద్రాలు ప్రారంభించారు. 82ఐకేపీ, 228పీఏసీఎస్, 10ఎఫ్పీఓలతో కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ధాన్యం కొనుగోళ్
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగిస్తే.. కొందరు మిల్లర్లు తెగ అమ్ముకుంటున్నారు. తిరిగి అక్రమ మార్గాన సేకరించిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. మ�
యాసంగిలో పం డించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరె డ్డి నిరంజన్రెడ్డి సూచించారు. రాజపేటలో రాజనగరం పీఏసీసీఎస్ ఆధ్వ
Rice Mill Building Collapses | హర్యానా ( Haryana) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల రైస్ మిల్ భవనం కుప్ప కూలి (Rice Mill Building Collapses ) నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
యాసంగి 2022-23 లో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ పట్టణం పరిధి
వ్యవసాయం, దాని అనుబంధ రం గాల పురోభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మాడల్గా నిలుస్తున్నది. సాగునీటి కల్పన, నిరంతర విద్యుత్త్తు, రైతు బంధువంటి పథకాలతో వరిసాగులో ఊహాకందని రీతిలో అగ్రగా మి దిశగా ము
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మంత్రి కేటీఆర్ (Minister KTR) మండిపడ్డారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని కేంద్రమంత్రి అమిత్షా (Amit shah) చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ముగ్గురు దళితులను ఓ రైస్మిల్లుకు యజమానులను చేయబోతున్నది. పలువురికి ఉపాధి చూపించేలా యూనిట్ను ఎంచుకోవ
నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ.. తన కుటుంబ పోషణకోసం నడుపుతున్న రైస్మిల్లును, రైతు పక్షపాతిగా నిలిచిన ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఓ పత్రిక అవాస్తవమైన వార్తలు రాయడాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మ�