నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ.. తన కుటుంబ పోషణకోసం నడుపుతున్న రైస్మిల్లును, రైతు పక్షపాతిగా నిలిచిన ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఓ పత్రిక అవాస్తవమైన వార్తలు రాయడాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మ�
మిల్లుల్లో ధాన్యం బస్తాల లెక్కల్లో తేడా ఉన్నదని, మరికొన్ని మిల్లుల్లో లెక్కింపునకు అనుగుణంగా ధాన్యం బస్తాలు లేవనే సాకుతో ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మిల్లుల నుంచి సీఎమ్మార్ తీసుకోవడాన�
ప్రభుత్వం సరఫరా చేసిన వరి ధాన్యం తీసుకొని ఎఫ్సీఐ బియ్యం అందించిన మాసాయిపేటలోని శ్రీచైతన్య పారాబాయిల్డ్ రైస్మిల్ను సీజ్చేసినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
తవుడు, నూకలు లేకుండా చర్యలు విదేశాలకు ధాన్యం ఎగుమతే లక్ష్యం హాఫ్ బాయిల్డ్ రైస్కు ప్రాధాన్యం ఆధునిక మిల్లుల ఏర్పాటుకు సన్నాహాలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తవుడుకు తావే ఉండదు. నూక గింజ కనిపించ