ధాన్యం గోల్మాల్కు పాల్పడడంతో పాటు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైస్మిల్ యజమాని బాగోతం బయటపడింది. రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సమక్షంలో పౌరసరఫరాల శాఖ �
ఒక లక్ష్యం, సాధించాలనే తపన, నిత్య ఆచరణ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మన ప్రయత్నం ఫలించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. అందుకు వేములవాడ మండలం కోనాయిపల్లికి చెందిన గడ్డమీది గంగరాజు జీవితమే నిదర్శనంగా నిలుస్తు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం తరలింపు విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ప్రధానంగా రైస్మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను వెంటనే అన్లోడ్ చేసుక�
కూలీ పని కోసం స్వగ్రామం నుంచి పట్టణానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కోరుట్లలో శనివారం జరిగిన ఈ ఘటనతో వారి స్వగ్రామమైన మండలంలోని తిమ్మాయిపల్లిలో విషాదం నింపింది.
హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకుని ధాన్యం వచ్చిన 24 గంటల్లో దించుకుని, ట్రక్ షీట్ అందజేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ రైస్ మిల్లర్లకు సూచించారు. శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శ్రీనివాస్తో �
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేర్చాక తాలు పేరుతో తరుగు తీయడం చట్టవిరుద్ధమని, అలా కోత విధించే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్
రైతుల ఫిర్యాదుతో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్ సోమవారం కామారెడ్డి జిల్లా పిట్లంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, రైస్మిల్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న ధాన్యం రవాణా సమస్యను వెంటన
సిద్దిపేట రూరల్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. పదిహేను రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకు తీవ్ర దెబ్బతిన్న పంటలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించగా, ప్రస్తుతానికి 320 కేంద్రాలు ప్రారంభించారు. 82ఐకేపీ, 228పీఏసీఎస్, 10ఎఫ్పీఓలతో కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ధాన్యం కొనుగోళ్
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగిస్తే.. కొందరు మిల్లర్లు తెగ అమ్ముకుంటున్నారు. తిరిగి అక్రమ మార్గాన సేకరించిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. మ�
యాసంగిలో పం డించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరె డ్డి నిరంజన్రెడ్డి సూచించారు. రాజపేటలో రాజనగరం పీఏసీసీఎస్ ఆధ్వ
Rice Mill Building Collapses | హర్యానా ( Haryana) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల రైస్ మిల్ భవనం కుప్ప కూలి (Rice Mill Building Collapses ) నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
యాసంగి 2022-23 లో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ పట్టణం పరిధి