ఉమ్మడి జిల్లాలో నీచ రాజకీయ క్రీడకు తెర లేపారు కొందరు ఉన్నతాధికారులు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అధికారులు బ్యూరోక్రసీ వ్యవస్థే సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అధికారంలో ఎవరున్నా కార్యని
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రైస్మిల్లులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ధాన్యం స్వీకరించి నిబంధనల మేరకు మర ఆడించిన బియ్యాన్ని తిరిగి ఇవ్వడం�
జిల్లాలోని రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని నెలాఖరులోగా మిల్లింగ్ చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. పిట్లం మండలం మద్దెల్చెరువు గ్రామంలోని బిలాల్ రైస్మిల్ను బుధవా�
రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరిపించి.. కోటా మేరకు భారత ఆహార సంస్థకు బియ్యం నిల్వలు చేరవేసేలా పర్యవేక్షణ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
మండల పరిధిలోని ఎలిమినేడు, కప్పాడు గ్రామాల సమీపంలో నిర్మిస్తున్న రైస్మిల్లు నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు శనివారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఎలిమినేడు సర్పంచ్తో పాటు పంచాయతీ క�
బోధన్ మండలం తగ్గెల్లి గ్రామంలోని తన రైస్మిల్లుల్లో సీఎంఆర్కు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరుగలేదని స్థానిక మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తు�
గోరంటాలలో అధునాతన రైస్మిల్లు ఏర్పాటు చేస్తున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రకటించారు. రాష్ట్రంలోనే మొదటిసారి పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక మిషన్లతో నిర్మిస్తున్నామన�
ధాన్యం గోల్మాల్కు పాల్పడడంతో పాటు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైస్మిల్ యజమాని బాగోతం బయటపడింది. రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సమక్షంలో పౌరసరఫరాల శాఖ �
ఒక లక్ష్యం, సాధించాలనే తపన, నిత్య ఆచరణ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మన ప్రయత్నం ఫలించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. అందుకు వేములవాడ మండలం కోనాయిపల్లికి చెందిన గడ్డమీది గంగరాజు జీవితమే నిదర్శనంగా నిలుస్తు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం తరలింపు విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ప్రధానంగా రైస్మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను వెంటనే అన్లోడ్ చేసుక�
కూలీ పని కోసం స్వగ్రామం నుంచి పట్టణానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కోరుట్లలో శనివారం జరిగిన ఈ ఘటనతో వారి స్వగ్రామమైన మండలంలోని తిమ్మాయిపల్లిలో విషాదం నింపింది.