ఓ దుర్గార్ముడి కామదాహానికి అభంశుభం తెలియని ఆరేండ్ల బాలిక అసువులుబాసింది. నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడిచేసి హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఆరేండ్ల బాలికపై లైంగికదాడి చేసి హత్యచేశాడో దుర్మార్గుడు. గురువారం రాత్రి తన తల్లితో కలిసి రైసు మిల్లులో నిద్రిస్తున్న బాలికను.. అదే మిల్లులో డ్రైవర్గా �
అక్రమాలకు పాల్పడిన ఇద్దరు సివిల్ సప్లయ్ అధికారులపై వేటు పడింది. నిజామాబాద్ డీఎస్వో చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్ ను పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి ఉత్త
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో అకాల వర్షానికి వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కామారెడ్డి జిల్లా మహ్మద్నగర్ మండలం కొమలంచ గ్రామంలో బుధవారం అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ధాన్యం
వ్యవసాయశాఖ మార్కెట్ గో దాంలో నిల్వ ఉంచిన దాదాపు 15వేల వడ్ల బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో చోటుచేసుకున్నది. వివరాలిలా..
నిజామాబాద్ జిల్లాలో టన్నుల కొద్దీ దొడ్డు బియ్యం నిల్వలు బయట పడుతూనే ఉన్నాయి. అధికారుల తనిఖీల్లో గుట్టు రట్టు అవుతుండడంతో అంతా అవాక్కవుతున్నారు. రెండు రోజుల క్రితం వేల్పూర్లోని ఓ రైస్మిల్లులో వెలుగు
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్యార్డులో ఆదివారం మరోసారి వేరుశనగ రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పల్లికి ట్రేడర్లు గి ట్టుబాటు ధర కల్పించాలని డి మాండ్ చేస్తూ ఆందోళన చేపట్టా రు. అచ్చంపేట మార్కెట్కు ఆదివా�
ప్రభుత్వం నుంచి వడ్లను తీసుకొని ధాన్యం చేసి ఇవ్వాల్సిన పలు రైస్ మిల్లులు మూడేండ్లుగా అలసత్వం వహిస్తున్నాయి. అ లాంటి వాటిపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గత నెలలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్�
ఉమ్మడి జిల్లాలో నీచ రాజకీయ క్రీడకు తెర లేపారు కొందరు ఉన్నతాధికారులు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అధికారులు బ్యూరోక్రసీ వ్యవస్థే సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అధికారంలో ఎవరున్నా కార్యని
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రైస్మిల్లులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ధాన్యం స్వీకరించి నిబంధనల మేరకు మర ఆడించిన బియ్యాన్ని తిరిగి ఇవ్వడం�
జిల్లాలోని రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని నెలాఖరులోగా మిల్లింగ్ చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. పిట్లం మండలం మద్దెల్చెరువు గ్రామంలోని బిలాల్ రైస్మిల్ను బుధవా�