కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ వరి రైతులపై మరో కుట్రకు తెరలేపిందా? తాజాగా వరి సాగు, యూరియా వినియోగంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన సందేహం ఇది.
కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులు గుంపులుగా సంచరిస్తూ చేతికొచ్చి న పంటలను నాశనం చేస్తున్నాయి. ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు ఎత్తిపోయి పొట్ట దశలో ఉన్న వరి పంటను ఎలా కాపాడుకోవ�
యాసంగి సాగు కష్టతరంగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు కింద సాగవుతున్న వరి పంటకు నీళ్లు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండడం, సాగునీటికి డోకా �
వానకాలంలో సాగు చేసిన వరి పంటపై తెగుళ్ల దాడి ఉధృతంగా ఉన్నది. వాతావరణ మార్పుల కారణంగా ఎండాకు తెగులు, దోమపోటు తీవ్రంగా ఆశిస్తున్నది. చీడపీడలు ఆశించడం వలన దిగుబడి పడిపోతుంది. కళ్ల ముందే ఎండిపోతున్న పంటను చూస�
ఎరువులు, విత్తనాల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సరిపడా విత్తనాలు అందక రైతులు నానా పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న జీలుగ విత్తనాల పంపిణీని గాం
ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని, దగా, నయవంచన అని
చేతికొచ్చిన పంట సాగునీరు లేక కండ్లముందే ఎండిపోతున్నది. చేసిన కష్టమంతా చేజారిపోతున్నా చేసేదేమీలేక రైతన్న దిక్కుతోచని స్థితిలో ఎండిన వరి పంటను గొర్లకు మేతగా ఇస్తు న్నారు. గోపాల్పేట మండలం ఎర్రగట్టు తండా
కొమరారం గ్రామంలో కొందరు రైతులు వేసిన వరి పంట ఎదుగుదల లేకపోవడం, 15 రోజులకే కంకి రావడంతో ఇటీవల రైతులు ఆందోళన చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రైతుల ఫిర్యాదు మేరకు కృషి విజ్ఞానం కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ �
రెక్కలు ముక్కలు చేసుకుని.. అప్పో సప్పో చేసి వరి సాగు చేస్తున్నామని, తీరా సాగు ప్రారంభించాక పైరు ఎదగడం లేదని, డీలర్లు నకిలీ విత్తనాలు అంటగంటడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని మండలానికి చెందిన పలువురు రైతుల�
రాష్ట్ర వ్యాప్తంగా 6.28 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు తగ్గినట్టు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. ఇందులో 5.75 లక్షల ఎకరాల్లో వరి సాగే ఉండడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 72.58 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా ఈసారి మాత్రం 66.30 ల�
పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు ముదిరి, భూగర్భ జలాలు అడుగంటినా ప్రభుత్వం సాగునీటిని అందించకపోవడంతో వీటికి తోడు అడపాదడపా కరెంట్ కోతలతో పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకునేందు�
Rrice corp | సాధారణంగా వరి నాటు వేసిన తర్వాత మూడు నెలలకు పొట్ట దశకు వస్తుంది. కానీ.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు కిరణ్ సాగుచేసిన వరి 45 రోజులకే పొట్టదశకు రావడం ఆశ్చర్యానికి గు�
ధన్వాడ మండలంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. మండలంలోని గున్ముక్ల చెరువులో తప్పా ఏ ఒక్క చెరువులో నీరు కనిపించడం లే దు. ఎంనోనిపల్లి గ్రామంలో సాయికుమార్ అనే రైతు బోరు కింద వరి పంటను సాగు చేశాడు.