కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటినా రైతుబంధు జాడ కానరావడం లేదు. యాసంగి వరి పంట పొట్ట దశకొచ్చినా అన్నదాతలకు పంటల పెట్టుబడిసాయం పూర్తిస్థాయిలో అందలేదు. గడిచిన 60 రోజుల్లో కేవలం మూడు ఎకరాల్లోపు వ్�
రాష్ట్రవ్యాప్తంగా వరి పంటకు కాండం తొలిచే పురుగు వ్యాపించింది. ముందుగా వరినాట్లు వేసిన పొలాల్లో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉన్నది. ఈ తెగులు ప్రభావంతో వరి పంట ఎదుగుదల నిలిచిపోవడంతోపాటు నీళ్లు ఉన్నప్పటిక�
రైతులు సాగు విధానంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల అన్నారు. మండలంలోని జల్లేపల్లి, పాతర్లపాడు, తాళ్లచెరువు, దమ్మాయిగూడెం ప్రాంతాల్�
రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. పంట పెట్టుబడి సాయంతోపాటు రెండు పంటలకు సాగు నీరందించడంతో వరి పంట వైపే రైతులు ఆసక్తి చూపారు. వరి పంట దిగుబడులూ పెరిగాయి.
Cultivation Techniques | వరి పంటను రైతులు గతంలో కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. పశువుల పెంపకంపై కూడా రైతులు మక్కువ చూపేవారు. దీంతో వరి గడ్డిని కుప్పలుకుప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వచేసేవారు. ప్రస్తుతం సాగు విధానంలో అనేక
ప్రతి ఏడాది జనవరి మాసంలో రావాల్సిన వేరుశనగ పంట ఈ సారి నెల ముందుగానే చేతికొచ్చింది. దీనికితోడు పంట కూడా పుష్కలంగా పండడం, ధర కూడా అధికంగా ఉండడంతో రైతులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం క్వింటాకు రూ.6,377 మద్దతు ధర �
విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఖ్యాతి గడించింది. దేశంలో పంటల విత్తనాల్లో 40% వరకు మన రాష్ర్టానివే ఉన్నాయి.
నిర్మల్ జిల్లాలో యాసంగి సీజన్ పంటల సాగుకు సంబంధించి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.
ఏ గ్రామంలో ఏ పంట సాగు చేయనున్నారనేది నివేదిక తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2.70 లక్షల
ఎకరాల్లో వివిధ పంటలు సాగు చ�
నిజామాబాద్ నగర శివారులోని గూపన్పల్లిలో ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు ఐదు రకాల వంగడాలతో ప్రదక్షిణ (సోమసూత్ర ప్రదక్షిణ) ఆకారంలో వరి సాగు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు.
సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ 2023 వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రాబోయే సీజన్లో మొత్తం 7.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థ
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వరి పంటనే కాకుండా తీగ జాతి పంటలను కూడా సాగు చేసి అధిక దిగుబడులను సాధించొచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలతోపాటు �
అకాలవర్షాలు రైతులపాలిట ఆశనిపాతంలా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం కుండపోతగా వర్షం కురవడంతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా రామచంద్రాపురం మండలంలో 13.3 సె
యాసంగిలో వరి సాగు చేసిన రైతుల పంట పండింది. పంట దిగుబడి అశించిన దానికంటే అధికంగా రావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ సహకారం.. మరో పక్క ప్రకృతి కరుణించడంతో ఎకరానికి 45 నుంచి 50 బస్తాల