వరి పంటకు ప్రత్యామ్నయంగా కూరగాయల సాగు చేపట్టి రూ.లక్షల్లో ఆదాయం పొందుతూ చుట్టుపక్కల రైతులకు ఆదర్శంగా నిలిచాడో రైతుబిడ్డ. దుమ్ముగూడెం మండల కేంద్రానికి అతిసమీపాన ఉన్న కన్నాపురం గ్రామానికి చెందిన అయ్యపు�
మండలంలోని పోతుగల్ లో రైతు సాగుచేసిన వరిపంటను గురువారం రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఎల్. కృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త చంద్రమోహన్ పరిశీలించారు.
తిమ్మాపూర్ మండలంలో వానకాలం 18వేల ఎకరాల్లో వరి పంట సాగు కాగా, యాసంగిలో మరో వెయ్యి ఎకరాల విస్తీర్ణం అదనంగా పెరుగనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనాలు వేస్తున్నారు. వానకాలంలో కూరగాయలు, మక్క, పత్తి పూర్తయిన పం�
మునుగోడు నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేకప్రతినిధి: మా మునుగోడు దిక్కు పల్లెల్ల నీళ్లు కనవడితే కండ్లకు పండుగే. అట్లుండేది అప్పటి కాలం. వానకాలం దాటిపోతే భూములన్నీ బీళ్ల తీరుగ ఉండేది. కాలంగాని రోజుల్లో ఎన్ని