మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) ముంపు గ్రామాల్లో కొత్త దందా మొదలైంది. పాత ప్యాకేజీ ఇప్పిస్తామనే పేరుతో కొత్త దరఖాస్తుల స్వీకరణ జాతర ఆరంభమైంది. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో పల�
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10.. నగరం నడిబొడ్డు. ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ రేటు ప్రకారం గజం విలువ దాదాపు రూ.95వేలు. అంటే బహిరంగ మార్కెట్లో అంతకు మూడింతలు.
45 రోజుల క్రితం ఖరీదైన స్థలాన్ని ఆక్రమించారంటూ షేక్పేట మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆగమేఘాల మీద అక్కడకు చేరుకుని సుమారు రెండు వేల గజాల స్థలం చుట్టూ ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన బ్లూ షీట్లను కూల�
ముషీరాబాద్ నియోజకవర్గం, గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానందనగర్ కాలనీలో 70 ఏండ్లుగా నివాసముంటున్న తమ ఇండ్లను ఏడాది క్రితం కూల్చివేసిన ప్రభుత్వం ఇంతవరకు తమకు ప్రత్యామ్నాయం చూపలేదని బాధితులు ఆవే�
కులగణన సర్వేలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొంటున్న క్రమంలో కుల, ఆదాయ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పై చదువులతో పాటు పోటీ పరీక్షల గడువు సమీపిస్తున్న నేపథ�
పేట్ బషీరాబాద్ సర్వే నంబర్ 25/1 ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాన్ని కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ నెల 14న ‘నమస్తే’లో ‘అధికారం మనదైతే...అడ్డేముంది’ శీర్షిక పేరుత�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ- దుండిగల్ మండలంలో ప్రభుత్వ భూములు హారతికర్పూరంలా కరిగిపోతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన పట్టాల పేరు
మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి శివారులోని సెజ్లో ఫాంపాండ్స్ను బుధవారం రెవెన్యూ అధికారులు పూడ్చివేశారు. ఉచిత విద్యుత్తును వినియోగి స్తూ.. భూగర్భ జలాలను కొల్లగొడుతూ వ్యవసాయ బోరుబావుల నుంచి సెజ్లోని ప�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న కుడి చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. రియల్ వ్యాపారుల అక్రమణలతో ఉనికి కోల్పోయిన చేర్యాల కుడి చెరువును పరిరక్షించాలని పట్టణ ప్రజలు సర్కారును కోరుతున్�
ఖమ్మం జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండునెలలు కావస్తున్నా ఇసుక తవ్వకాలు, రవా�