కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఏసీబీ కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదాలు ఉం
రైస్ మిల్లుల వద్దకు వచ్చే రైతుల ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని, బుధవారం నుంచి ఆయా మిల్లుల వద్ద విధులు నిర్వహించాలని సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ ఆదేశాలు జారీ�
తనకు పాస్బుకు చేయాలని ఏడాదికిపైగా తిరుగుతున్న రైతుపైనే రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చోటుచేసుకున్నది. బాధిత రైతు శ్రీనివాస్ తెలిపిన వివ�
గంగాధర మండలంలో ప్రొటోకాల్ వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ప్రొటోకాల్ పాటించలేదంటూ రెవెన్యూ అధికారులు బూరుగుపల్లి రేషన్ డీలర్ను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించి ఇతరులకు ఇన్చార్జి బాధ్యతలు అప్�
కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో అల్టా్ర కమిషనర్ రంగనాథ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 307, ప్రభుత్వ భూముల కబ్జాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో వెలసిన ఆక్రమణల విషయమై స్థానిక �
మామునూరు విమానాశ్రయం విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణకు అడ్డంకులు తొలగడం లేదు. భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రజాప్రతినిధులు, భూసేకరణ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం అందజేస్తామని అధికారు
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో ఇకనుంచి ఎలాంటి పంటలను సాగుచేయొద్దని అధికారులు ఆయా గ్రామా ల రైతులకు స్పష్టం చేశారు. ఫార్మాసిటీ కోసం యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి మండలానికి ఒక మోడల్ హౌస్ నిర్మాణ ప నులు చేపడుతున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ సరోజినీగార్డెన్ స్థలం వివాదాస్పదంగా మారింది. పేట్బషీరాబాద్ విలేజ్లోని సర్వే నంబర్ ‘48/పీ’ లో 5807 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సరోజిన�
Chintal | టెలికాం డిపార్ట్మెంట్కు సంబంధించిన ఖాళీ స్థలాన్ని కబ్జా చేయటానికి కొందరు ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ (చింతల్)లో టెలికాం డిపార్ట్మెంట్
Ranya Rao: విదేశాల నుంచి 17 బంగారు కడ్డీలు తీసుకువచ్చినట్లు కన్నడ నటి రాన్యా రావు అంగీకరించింది. తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని ఆమె చెప్పింది. మిడిల్ ఈస్ట్, దుబాయ్తో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలకు టూరు వ�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వే పోలీసు బలగాలను మోహరించి సర్వే చేపడుతున్నా రైతుల నుంచి ఆటంకాలు తప్పడంలేదు. సోమవారం నారాయణపేట జిల్లా సింగారం పంచాయతీ పరిధిలోని కౌరంపల్లి శివారులో ఆర్ఐ గోపాల్రావు, జూ
మాచారెడ్డి మండలంలోని లక్ష్మీరావులపల్లి, పాల్వంచ మండలంలోని బండరామేశ్వర్పల్లి గ్రామశివారులో ఉన్న భారీ ఇసుక డంపులను రెవన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. ‘వాగులనూ తోడేస్తున్నారు..’ అనే శీర్షికన ప్రచు�