తమకు తెలియకుండానే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తమ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. అటు పోలీసు శాఖను కలిసినా, ఇటు రెవెన్యూ శాఖను కలిసినా సరైన �
జిల్లాలోని పలు చెరువులు, ప్రాజెక్టులు కబ్జాకు గురయ్యాయి. వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోని పలు చెరువులను కొందరు ఆక్రమించుకున్నారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం చెరువులను అభివృద్ధి చేయాలనే ద�
Banjarahills | నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలపై నమస్తే తెలంగాణ పత్రికలో 'ఖరీదైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను' పేరుతో గురువారం ప్రచురించిన కథనంపై షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్పందించా�
కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ నమ్మిస్తూ ఖరీదైన ప్రభుత్వ స్థలంలో వేసిన బ్లూషీట్లను షేక్పేట మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ �
అది హైదరాబాద్ మహానగరం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఖరీదైన ప్రభుత్వ స్థలం.. కూతవేటు దూరంలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం.. ఆ స్థలాన్ని యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేశారు.
Tanduru | రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు.
వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పెద్ద శాపంగా మారిందని, ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారు లు ఒక వైపు, పోలీసులు మరో వైపు �
రెవెన్యూ అధికారులు జారీచేసే నోటీసులను ఏ చట్టం కింద ఇస్తున్నారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం గురించి ప్రస్తావించినపుడే నోటీసు ఇచ్చే అధికారం ఆ అధికారికి ఉన్నదో లేదో తేలుతుందని పేర్కొన్నది.
50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నదని.. దీంతో తాము రోడ్డున పడతామని కొహెడ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడ రెవెన్యూ స�