అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తున్నారు.
రెవెన్యూశాఖ మంత్రిపొంగులేటి శ్రీనివాస్రెడ్డిని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్�
పట్టణంలో అక్రమంగా ఇసుక డంపులు పెట్టి పాత వే బిల్లులను సృ ష్టించి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న ఇసుక డంపులను రెవెన్యూ, మైనింగ్శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పల్లెప్రకృతి, హరితహారంతో ఇప్పటికే గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం సంతరించుకోగా పల్లెపల్లెకు క�
రెవెన్యూశాఖ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ను ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి కోరారు. ట్రెసా బృందం మంగళవారం సోమేశ్కుమార్ను కలిసింది.
జగిత్యాల : ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల పట్టణంలో సర్�
భూమిపై ఉన్న పీవోటీ తొలగించేందుకు రూ.3.50 లక్షల డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన మహిళ మరికల్, ఏప్రిల్ 8 : భూమిపై ఉన్న పీవోటీని తొలగించేందుకు నారాయణపేట జిల్లా మరికల్ రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేయగా.. సదరు
Ancient Coins | చిత్తూరు నగరంలోని నీవా నది ఒడ్డున ఉన్న వీరభద్ర కాలనీలో ఓ మహిళ ఇంట్లో 16 పురాతన నాణేలు దొరికాయి. వాటిని చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నాణేలను
కాప్రా| కాప్రా custodian భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం కాప్రా చేరుకున్న రెవెన్యూ అధికారులు.. పోలీసుల భద్రత నడుమ వందల కోట్ల విలువచేసే ఈ ప్రభుత్వ భూముల్లో అక్రమ ఫెన్సింగ్ను తొలగించారు.