Hyderabad | అక్రమ వారసత్వ హక్కు ముసుగులో జరిగిన భూ కుంభకోణం రెవెన్యూ అధికారుల మెడకు చుట్టుకుంది. కోర్టు ఆదేశాలతో జగద్గిరిగుట్ట పోలీసులు కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో రెహమాన్పై విచారణ కొనసాగిస్తున్నారు.
Banjarahills | బంజారాహిల్స్ రోడ్ నెం-11లోని అంబేద్కర్నగర్ బస్తీని అనుకుని ఉన్న నాలా పక్కన ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలను షేక్పేట మండల రెవెన్యూ సిబ్బంద�
Shamshabad | ఎర్రచందనం ఎలా ఖరీదైన వస్తువువో ఆదే స్థాయిలో ఎర్రమట్టి ఖరీదైనది కావడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తుంది. కొంతకాలం నుంచి ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూముల్లో దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు చేస్తు అక్�
Quthbullapur | ప్రభుత్వ భూమి కబ్జాయత్నాలపై హైడ్రా కేసు నమోదు అయింది నరసింహ తాసిల్దార్ రెహమాన్ వివరాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్ సర్వేనెంబర్ 307 లో కొంతకాలంగా కబ్జాయత్నాలు సాగుతున్నాయి
కట్టుదిట్టమైన భద్రత ఉండే సచివాలయంలో ఓ నకిలీ ఉద్యోగి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా నకిలీ గుర్తింపు కార్డు సృష్టించుకొని, కొంతకాలంగా చలామణి అవుతున్నాడు. చివరికి ఆ నకిలీ ఉద్యోగిని ఎస్పీ�
Telangana Secretariat | తెలంగాణ సచివాలయంలో భద్రతా వైఫల్యం పూర్తిగా లోపించిందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి ఫేక్ ఐడీ కార్డులో సచివాలయంలోకి ప్రవేశించి, దందాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
భూ భారతి చట్టం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, భూ భారతి చట్టంపై వర్షాప
సాధారణంగా ఏ ఉద్యోగిని అయినా నియమించుకునే ముందు ఏం పనిచేయాలో.. ఎంత జీతం వస్తుందో.. ప్రమోషన్ ఎలా వస్తుందో వివరంగా చెప్తుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగమైతే పేస్కేల్ నుంచి రిటైర్మెంట్ వరకు ప్రతి అంశాన్ని పక్కా�
గ్రామాల్లో కొత్తగా వీఆర్వోలుగా పనిచేసేందుకు పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని రెవెన్యూవర్గాలు చెప్తున్నాయి. ఇతర శాఖల్లో పనిచేస్తున్న పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు తిరిగి వచ్చేందుక�