రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు.
: గత ప్రభుత్వంలో సవ్యంగా జరిగిన ధరణి వ్యవస్థలో ఇప్పుడు అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వక్రబుద్ధి చూపాడు. వచ్చే జీతం చాలదని అక్రమ సంపాదనపై కన్నేశాడు. తాను విధులు నిర్వర్తిస్తున్న శాఖనే అక్రమార్జనకు వాడుకున్నాడు. అసలు భూమి లేకున్నా 9 ఎకరాలను తన తల్లి పే�
రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖ నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ధరణిలో పెండింగ్లో ఉన్న 2.5 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ నెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Minister Ponguleti | పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్చి 1వ తేదీ నుంచి 9వ తేది వరకు ఎమ్మార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని కాగజ్నగర్-పెంచికల్పేట్ ప్రధాన రహదారి సమీపంలోని హనుమాన్ విగ్రహం వెనుకాల గల ఖాళీ స్థలం విషయమై గ్రామస్తులు-ఫారెస్ట్ అధికారుల మధ్య వివా�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ శాఖల్లో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. కీలకమైన పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ,రవాణాశాఖల్లో బదిలీలపై జోరుగా ఊహాగనాలు వినిపిస్�
వికారాబాద్లో అధికారపక్ష నేతలు, అవినీతి అధికారుల కారణంగా రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలంటూ ఓ పక్క నోటీసులు ఇస్తూనే, మరోపక్క రా
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 21న అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయంలోని ఏడో అంతస్తులో నిర్వహించే ఈ సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మి�
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం హైదరాబాద్లోని సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించేలా మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలో నీట్, ఎంసెట్తోపాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నందున మైనార్టీలకు సర్టిఫికెట్లను తహసీల్దార్లు వేగంగా మంజూరు చేయాలని రెవెన్యూ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.