రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు.
women sub-registrars :ఢిల్లీలో ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్లు అంతా మహిళలే ఉండనున్నారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఈ నేపథ్యంలో సీఎస్ నరేశ్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రాపర్టీ, మ్యారేజ్ రిజ�
స్థిర ఆస్తులతో సంబంధం లేదు మీ సేవకు రెవెన్యూశాఖ మార్గదర్శకాలు హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ధ్రువపత్రాల జారీలో ఆదాయాన్ని మాత్రమ
అధికారుల చొరవతో కోర్టుల్లో భూముల కేసులు నెగ్గుతున్న ప్రభుత్వం నెల రోజుల్లో మూడు కేసుల్లో రూ.65వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వపరం మణికొండజాగీర్ భూములు ప్రభుత్వానివేనని తాజాగా సుప్రీం కోర్టు తీర్పు 1654
బొల్లారం : తిరుమలగిరి జేఎన్ఎన్యూఆర్ఎమ్ ఎల్ఐసీ భవనం వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జేఎన్ఎన్ యూఆర్ఎమ్ ఇండ్లను లబ్దిదారులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఐదుగురు వ్య
బంజారాహిల్స్ : ఫోర్జరీ పత్రాలతో నగరం నడిబొడ్డున రూ.220 కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేం దుకు ప్రయత్నించిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. పోలీసుల�
కొండాపూర్ : ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని శేరిలింగంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని సర్వే నెంబర్ 174లోని ప్రభుత్వ భూమిలో వెలసిన నిర్�
రెవెన్యూ అధికారులను అడ్డుకున్న ఆక్రమణదారులు రాత్రికిరాత్రే వెలిసిన గుడిసెలు రూ.8కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెల తొలగింపునకు యత్నం హయత్నగర్, నవంబర్ 25 : హయత్నగర్ �
రెవెన్యూశాఖను బలోపేతం చేయండి ప్రభుత్వానికి ట్రెసా అధ్యక్షుడు రవీందర్రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న సమస్యలను పరిషరించి రెవెన్యూశాఖను మరింత బలోపేతం చేసేందుకు �
డిసెంబర్లోగా పరిష్కరించేందుకు కసరత్తు జిల్లాల కలెక్టర్లకు అధికారాలు అప్పగింత హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ధరణి వెబ్సైట్లో నిషేధిత జాబితాలో చేరిన భూముల సమస్య పరిష్కారంపై సర్కారు దృష్టి సార�
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని గోపన్పల్లిలో ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ గుడిసెలను మండల రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండల తాసీల్థారు వంశీమోహాన్