సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆజంజాహీ మిల్స్ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కొద్దిరోజుల క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఉమ్మడి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఏకంగా రూ.3415 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస
పెండింగ్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల విజ్ఞప్తులను పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నేతలు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను కోరారు.
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు.
women sub-registrars :ఢిల్లీలో ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్లు అంతా మహిళలే ఉండనున్నారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఈ నేపథ్యంలో సీఎస్ నరేశ్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రాపర్టీ, మ్యారేజ్ రిజ�
స్థిర ఆస్తులతో సంబంధం లేదు మీ సేవకు రెవెన్యూశాఖ మార్గదర్శకాలు హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ధ్రువపత్రాల జారీలో ఆదాయాన్ని మాత్రమ
అధికారుల చొరవతో కోర్టుల్లో భూముల కేసులు నెగ్గుతున్న ప్రభుత్వం నెల రోజుల్లో మూడు కేసుల్లో రూ.65వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వపరం మణికొండజాగీర్ భూములు ప్రభుత్వానివేనని తాజాగా సుప్రీం కోర్టు తీర్పు 1654
బొల్లారం : తిరుమలగిరి జేఎన్ఎన్యూఆర్ఎమ్ ఎల్ఐసీ భవనం వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జేఎన్ఎన్ యూఆర్ఎమ్ ఇండ్లను లబ్దిదారులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ ఐదుగురు వ్య
బంజారాహిల్స్ : ఫోర్జరీ పత్రాలతో నగరం నడిబొడ్డున రూ.220 కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేం దుకు ప్రయత్నించిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. పోలీసుల�
కొండాపూర్ : ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని శేరిలింగంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని సర్వే నెంబర్ 174లోని ప్రభుత్వ భూమిలో వెలసిన నిర్�