సైదాబాద్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా సైదాబాద్ శంకేశ్వరబజార్ సాయిరాంనగర్లో ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూలేక పోవటంతో ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్�
పెద్దేముల్ : రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆయా గ్రామాల విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లను వీలైనంత త్వరగా విధుల్లో సర్దుబాటు చేయాలని వీఆర్వోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు కోరారు. మంగళవారం తాసిల్ద�
శంషాబాద్ రూరల్: మండలంలోని రషీద్గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 78-8లో ఉన్న ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఆక్రమణదారులు ప్రభుత్వ భూమిలో డైరీ
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలో వెలసిన ఆక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కోరఢా ఝళిఫించారు. సోమవారం మండల పరిధిలోని గౌలిదొడ్డి కేశవ్నగర్లోని గోపన్పల్లి ప్రభుత్వ సర్వేనెంబర్ 37లో ఇటీవ�
-భూమి విలువ ఏడు కోట్లు-కూల్చివేతను అడ్డుకున్న కబ్జాదారులు-పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు బడంగ్పేట రూ.7కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేయడానికి ప్రయత్నించిన కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమి�
చేవెళ్ల టౌన్ : ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే వారిపై కేసు నమోదు చేస్తామని తాసీల్దార్ అశోకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని బస్తేపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూ�
సీఎస్ సోమేశ్కుమార్కు విన్నవించిన ట్రెసా నేతలుహైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిషరించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ �
రైతుల ఇబ్బందులను తీరుస్తున్న పోర్టల్ రెండు లక్షలకుపైగా సమస్యల పరిష్కారం అన్నదాతలకు తాజా రైతుబంధులో లబ్ధి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా భూసమస్యలకు
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 15, 16 తేదీల్లో వారి వి�