రెవెన్యూ అధికారులను అడ్డుకున్న ఆక్రమణదారులు రాత్రికిరాత్రే వెలిసిన గుడిసెలు రూ.8కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెల తొలగింపునకు యత్నం హయత్నగర్, నవంబర్ 25 : హయత్నగర్ �
రెవెన్యూశాఖను బలోపేతం చేయండి ప్రభుత్వానికి ట్రెసా అధ్యక్షుడు రవీందర్రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న సమస్యలను పరిషరించి రెవెన్యూశాఖను మరింత బలోపేతం చేసేందుకు �
డిసెంబర్లోగా పరిష్కరించేందుకు కసరత్తు జిల్లాల కలెక్టర్లకు అధికారాలు అప్పగింత హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ధరణి వెబ్సైట్లో నిషేధిత జాబితాలో చేరిన భూముల సమస్య పరిష్కారంపై సర్కారు దృష్టి సార�
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని గోపన్పల్లిలో ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ గుడిసెలను మండల రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండల తాసీల్థారు వంశీమోహాన్
సైదాబాద్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా సైదాబాద్ శంకేశ్వరబజార్ సాయిరాంనగర్లో ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూలేక పోవటంతో ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్�
పెద్దేముల్ : రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆయా గ్రామాల విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లను వీలైనంత త్వరగా విధుల్లో సర్దుబాటు చేయాలని వీఆర్వోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు కోరారు. మంగళవారం తాసిల్ద�
శంషాబాద్ రూరల్: మండలంలోని రషీద్గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 78-8లో ఉన్న ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఆక్రమణదారులు ప్రభుత్వ భూమిలో డైరీ
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలో వెలసిన ఆక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కోరఢా ఝళిఫించారు. సోమవారం మండల పరిధిలోని గౌలిదొడ్డి కేశవ్నగర్లోని గోపన్పల్లి ప్రభుత్వ సర్వేనెంబర్ 37లో ఇటీవ�
-భూమి విలువ ఏడు కోట్లు-కూల్చివేతను అడ్డుకున్న కబ్జాదారులు-పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు బడంగ్పేట రూ.7కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేయడానికి ప్రయత్నించిన కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమి�
చేవెళ్ల టౌన్ : ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే వారిపై కేసు నమోదు చేస్తామని తాసీల్దార్ అశోకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల మండల పరిధిలోని బస్తేపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూ�
సీఎస్ సోమేశ్కుమార్కు విన్నవించిన ట్రెసా నేతలుహైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిషరించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ �
రైతుల ఇబ్బందులను తీరుస్తున్న పోర్టల్ రెండు లక్షలకుపైగా సమస్యల పరిష్కారం అన్నదాతలకు తాజా రైతుబంధులో లబ్ధి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లకే పరిమితం కాకుండా భూసమస్యలకు