‘లంచం సొమ్ము తిని తెగబలిసాడు’ అంటూ అవినీతి ఉద్యోగులను ఉద్దేశించి విమర్శలు చేయడం కద్దు. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఒక ఉద్యోగి సాక్షాత్తు ఆ సొమ్మును నోట్లో వేసుకుని నమిలి మింగి అధికారులను నిశ్చేష్టు�
వీఆర్ఏలకు పేసేల్ ఇచ్చి వారి సర్వీస్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత గ్రామానికో వీఆర్ఏను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సీఎస్ శాంతికుమారిని ట్రెసా నేతలు కోరారు.
భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో శుక్రవారం ఆయన వీడి�
New Mandal's | రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటుకానున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పాటైంది. ఈ మేరకు కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ బుధవారం తుది నో
మెట్పల్లి మం డలంలో మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగుతున్న బండలింగాపూర్ను పది రెవెన్యూ గ్రామాలతో నూతన మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ల�
రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయదారులపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విక్రయదారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు.
గిరిజనవాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వచ్చే నెల 24 నుంచి 30 వరకు పోడుభూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల సమన్వయంతో చేసిన కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది.
వీఆర్ఏల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మండలాలు, జిల్లాలవారీగా వీఆర్ఏల వివరాలను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. 13 రకాల వివరాలను కోరుతూ ప్రత్యేక ఫార్మాట్ను జిల్లాలకు పంపించారు.
ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల నిమిత్తం రూ.58,59,82,000 నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆజంజాహీ మిల్స్ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కొద్దిరోజుల క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఉమ్మడి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఏకంగా రూ.3415 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస
పెండింగ్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల విజ్ఞప్తులను పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నేతలు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను కోరారు.