హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖ అదనపు కార్యదర్శి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్రావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను రాష్ట్ర ఫుడ్ కమిషన్లో సభ్య కార్యదర్శిగా నియమించింది. సభ్యకార్యదర్శిగా ఉన్న జీ మనోహర్ను జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)లో రిపోర్ట్ చేయాలని సూచించింది.