ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
రెవెన్యూ శాఖలో కొంతమంది అధికారులు బరితెగించి, అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి బతికున్న వ్యక్తిని ఏకంగా చనిపోయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, భూమిని ఇతరులకు బదలాయించార
రెవెన్యూ వ్యవస్థలో అధికారులు తమ విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖపై కలెక్టర్.. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస
గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల పాగాపై రెవెన్యూ శాఖ మౌనం కొనసాగిస్తున్నది. తమ రక్షణలో ఉన్న భూములు అన్యాక్రాంతమవుతున్నా వ్యూహాత్మకంగా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఇదే
Pharma City | ఫార్మాసిటీలో భూముల కోల్పోయిన రైతులకు ఈనెల 7వ తేదీన లక్కీ లాటరీ ద్వారా ప్లాట్లను ఎంపిక చేస్తారు. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత రైతులకు ప్లాట్లు దక్కనున్నాయి.
MLA Talasani | ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేలా నిబంధనలున్నా, రెవెన్యూ అధికారులు ఆ దిశగా బాధ్యతగా స్పందించడం లేదని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించార�
జిల్లాలోని రెవెన్యూశాఖలో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కుతున్నాయి. ఆ శాఖలో అవినీతి పేరుకుపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. పైసలు లేనిదే ఫైళ్లు ముందుకు కదలవని �
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలేరా అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై నామా మాత్రపు చర్యల వల్లే అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్
Jogulamba Gadwal | అలంపూర్ ఏరియాలో రోజురోజుకు మాఫియా రెచ్చిపోతుంది. ఎటువంటి అనుమతులు లేకున్నా మట్టి తరలింపులు.. ఇసుక తరలింపులు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇవేమి సంబంధిత అధికారులకు కనిపించడం లేదు. ఏడాది క్రితం కల్ల�