రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాబరీ మినిస్టర్గా మారారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. తన శాఖలో జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రె
మహానగరం నిషేధిత జాబితాలో చేరిపోయింది. 22-ఏ రాక్షస కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా లక్షలాది ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వ చర్యలతో జనాలు వణికిపోతున్నారు. జీవితకాలం రె�
రెవెన్యూ శాఖలోని భూ భారతి పోర్టల్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8 నుంచి విధులకు హాజరుకావద్దంటూ ఆపరేటర్లకు తెలియజేసింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత గ జం భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. వివాదాల్లేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిందన్
Hydraa | హైడ్రా తీరు చిత్రవిచిత్రంగా ఉన్నది. కొండాపూర్లో కూల్చివేత విషయంలో అత్యుత్సాహానికి పోయి.. తప్పులు చేసి రెవెన్యూపై నెపం నెడుతుండటంపై సొంత సిబ్బంది నుంచే విమర్శలు మూటగట్టుకుంటున్నది.
Out Sourcing Employees | మా వయసు ఒక్కొకరికి 45, 50 సంవత్సరాలు ఉంది.. ఇప్పుడు మాకు బయట ఉద్యోగాలు కూడా ఇవ్వరు. ఇన్నిరోజులు సేవలు తీసుకొని అకారణంగా మా ఉద్యోగాలు తీసేశారు. మాకు ఉద్యోగం లేకపోవడం వల్ల ఊర్లో కిరాణా షాపులో సరుకులు ఉ�
ప్రభుత్వ ఉద్యోగం కొంత మందికి ఆదాయ వనరుగా మారింది. ప్రజా సేవ పేరుతో ప్రభుత్వ నౌకరి చేపట్టి ఆస్తులు పెంచుకుంటున్నారు. అక్రమ సంపాదనతో అడ్డగోలుగా భూములు, విల్లాలు, విలాసాలకు ఎగబడుతున్నారు.
రెవెన్యూ శాఖలో అధికారుల మధ్య అంతర్గతంగా జరిగే సమాచార మార్పిడి పత్రాలు అధికారికంగా వెల్లడించకముందే ఇ తరుల చేతికి ఎలా చేరుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. అధికారిక పత్రాలు లీక్ కావడంపై ఆశ్చర్యం, ఆందోళ
ఆదాయం పేరుతో వివాదాస్పద భూములకు ఎసరు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని వేలం పేరుతో అంగడి సరుకుగా మార్చి అడ్డగోలు భూదోపిడీకి పాల్పడుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.