భూముల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా, అధికారుల నుంచి నివేదికలు తీసుకోకుండా పెంచేందుకు అనుమతి ఇచ్చ
రెవెన్యూ విభాగంలో తెచ్చిన సంస్కరణలు పక్కదారి పడుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీవోలు తమ అధికారాలను ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్�
రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు నిర్ణీత సమయానికి సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మీసేవ, భూ భారతి, సాద
‘జూబ్లీహిల్స్ రోడ్ నం.9లో ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాం... ’అంటూ వారంరోజుల కిందట హైడ్రా అధికారుల ప్రకటన.. ‘సుమారు 1600 గజాల స్థలంలోకి ఎవరూ ప్రవేశించకుండా లక్షలాది రూపాయల వ్యయంతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశ�
vగ్రామ పరిపాలనా అధికారుల ఉద్యోగోన్నతులపై ప్రభుత్వం నిర్ణయం వెలువరించిం ది. గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్ఏలను గ్రామ పరిపాలనా అధికారులుగా నియమించిన ప్రభుత్వం వారి ఉద్యోగోన్నతులకు వీలు�
ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. వాగులు, వంకలే కాదు.. గోదావరి నదిని సైతం వదలడంలేదు. నదీగర్భం నుంచి మరీ వెలికితీస్తూ, అక్రమంగా రవాణా చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గోదావరి నదిలో అడుగు భాగాన ఉన్న �
స్థానిక తహసీల్దార్కు హెచ్చార్సీ అరెస్టు వారెంటు జారీ చేయడంతో జిల్లా రెవెన్యూ శాఖలో కలకలం రేపింది. దీంతో హెచ్చార్సీ ఆదేశాలను తేలికగా తీసుకోకూడదనే సందేశం అధికారులకు వెళ్లింది.
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని, కొత్తగా నియమితులైన వారు జవాబుదారీతనంతో పనిచేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని ఆకాంక్ష
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం జాముల్ధర గ్రామ పంచాయతీ పరిధిలోని మోతిగూడలో బోరు వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకోగా, కలెక్టర్ చొరవతో వివాదం సద్దుమణిగింది.
కర్ణాటక-తెలంగాణ సరిహద్దు పెద్దవాగు శివారులో ఇసుక పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. జిల్లాలోని ఊట్కూర్ మండలం నాగిరెడ్డిపల్లి శివారులో ప్రవహిస్తున్న పెద్దవాగు నుంచి మైనింగ్, రెవె న్యూ శాఖ ఆధ్వర్యంలో ఇస
2025లో ఏసీబీ 199 అవినీతి కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. వాటిల్లో మొత్తం 273 మందిని అరెస్టు చేయగా, వారిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి అరుదైన ఘనత సాధించారు. శతాధిక వృద్ధుడైన ఆయన త్వరలో 105వ వ సంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. వందేండ్లకుపైగా జీవించి ఇప్పటికీ పెన్ష న్ అందు�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లోని 859, 860 సర్వే నంబర్లలోని విలువైన 4 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయరాదని హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కస్తూర్బా గాంధీ బాలికా విద
సుమారు 15ఏళ్లుగా రెవెన్యూశాఖ ల్యాండ్ బ్యాంక్లో ఉన్న స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చి షెట్టర్లు నిర్మిస్తున్న ఘటన ఫిలింనగర్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండలం సర్వే నంబర్�