గతంలో 33 మాడ్యూల్స్తో ఉన్న ధరణికి ప్రత్యామ్నాయంగా, ఆరు మాడ్యూల్స్తో భూభారతిని తెచ్చినా అందులో మళ్లీ 33ఆప్షన్లు కనిపిస్తున్నాయి. గతంలో భూ వివాదాలు, సమస్యలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లేవారు కాగా భూభారతిత�
Heavy Rains | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఓ గంట పాటు వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి.
HYDRAA | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 84/పీలో ఉన్న 8.15 ఎకరాల ఎఫ్టీఎల్, బఫర్జోన్లోని భూముల్ని నివాసయోగ్య భూములుగా మార్చేందుకు అభ్యంతరాలు కోరుతూ హెచ్ఎండీఏ ఈ ఏడాది జనవరి 10న నో
నక్కవాగు.. దశాబ్దాల పాటు పరిశ్రమల కాలుష్యాన్ని గొంతులో నింపుకొని ఏడాదిపాటు పారే నీటి వనరు ఇది. చివరకు ఆ కాలుష్య కాసారాన్ని సైతం రియల్టర్లు వదలడం లేదు. కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లు నక్కవాగును సైతం నలిపే�
రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడి అవుతున్నాయి. లక్షల్లో డబ్బులు దండుకొని ఏకంగా భూ రికార్డులను సైతం టాంపరింగ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం, అన్నీ సక్రమంగా ఉన్నా భూ యజమానులకు తీరని అన
రెవెన్యూశాఖ నిభందనలకు విరుద్ధంగా పేదలకు కేటాయించిన స్థలాలను అక్రమంగా కొనుగోలు చేయడంతో పాటు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవనాన్ని నిర్మిస్తున్న బీజేపీ నేత హెచ్. వెంకట్రెడ్డి వ్యవహ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి, కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీ
ఆరు గ్యారెంటీల్లో భాగంగా అర్హులైన పేదలకు అందజేస్తామన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా.. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. వేలాది మంద�
పేదల జోలికి వస్తే సహించేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సనత్నగర్లోని దాసారం లో సుమారు 300 కుటుంబాలు గత 30 ఏండ్ల నుంచి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.
Revenue department | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 6 : రెవెన్యూ శాఖలోకి పునరాగమనం అవుతామనే ధీమాతో ఉన్న, జిల్లాలోని పలువురు పూర్వ వీఆర్ఏలు, వీఆర్వోల ఆశలు ఆడియాశలు కాబోతున్నాయి. డిగ్రీ ఉన్నవారిని మాత్రమే రెవెన్యూశాఖ లోక�
జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో వ్యవసాయ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించా�
సాక్షాత్తూ బ్యాంకును బురిడీకొట్టించేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాడు చివరికి తానే అడ్డంగా బుక్కయిన ఘటన కూసుమంచి, హైదరాబాద్లలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏకంగా కూసుమంచి తహసీల్దార్ పేరిట తప్పుడు పత్రాలతో