హైదరాబాద్, నమస్తే తెలంగాణ ;సీఎం కేసీఆర్ను రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ ఇటీవల రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సీసీఎల్గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. –