వానకాలంలో సహజంగా విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం నిరుటితో పోలిస్తే రోజుకు 20-30 మిలియన్ యూనిట్లు అధికమైంది. ఈ నెల 21న పీక్ డిమాండ్ 13,816 మెగావాట్లుగా, 20న 12,590 మ�
రాష్ట్రంలో ఏర్పడే విద్యుత్ డి మాండ్ను దృష్టిలో ఉంచుకొని యాదాద్రి పవర్ప్లాంటు ఐదో యూనిట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్మిట్టల్ అన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని 5వ యూనిట్ పనులను జనవరి, 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు
విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.
తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీపీఎఫ్సీఎల్)కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్మిట్టల్ను మేనేజింగ్ డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురు�
రాష్ట్రంలో కీలకమైన ఇంధనశాఖ ముఖ్య అధికారులుగా వచ్చి వారెవరూ ఎక్కువకాలం ఉండటం లేదు. ఇలా వచ్చి అలా కుదురుకోగానే బదిలీ అవుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఈ శాఖకు నలుగురు ప్రిన్సిపల్ సెక్రటరీలు మారడం గమనార్హం.
ఏన్నో ఏండ్లుగా పెన్షన్ స్కీమ్ కోసం ఎదురుచూస్తున్న దేవాదాయశాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి ఇచ్చింది. ఇటీవల సెక్రటేరియట్లో అర్చక ఉద్యోగుల సంక్షేమ ట్రస్ట్ బోర్డు చైర�
అసలు తాము సభ్యులం ఉన్నామని గుర్తించే వారే దేవాదాయశాఖలో లేరని, సమావేశాలకు సంబంధించి ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అర్చక సంక్షేమబోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సెక్రటేరియేట్లో తెలంగాణ అర్చ�
గ్రామ పాలన అధికారి(జీపీవో) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు ఈ నెల 25న రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహిస్తున్నట్టు సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారాన్ని తిరుమలగిరి(సాగర్) మండలం నుంచి మొదలు పెడుతామని రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్మిట్టల్ అన్నారు. మండలంలోని చింతలపాలెంలో భూ �
ధరణి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో ధరణి పెండింగ్ దరఖా
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారంలోగా ధరణి వెబ్సైట్లో ఉన్న పెం
Deputy Collectors Transfers | తెలంగాణలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మ