Deputy Collectors Transfers | తెలంగాణలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మ
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఆన్స్క్రీనా.. లేక మాన్యువల్గానా అన్న అంశానికి పుల్స్టాప్ పడింది. ఈ ఏడాది ఆన్స్క్రీన్ మూల్యాకంనం లేనట్టేనని ఇంటర్బోర్డు వర్గా�
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 21న అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సచివాలయంలోని ఏడో అంతస్తులో నిర్వహించే ఈ సదస్సుకు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మి�
ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించే సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్నకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆఫీస్ సబార్డినేట్ల కోర్టు కేసు ముగిసిన నేపథ్యంలో వీఆర్ఏల నుంచి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లుగా పేసేల్ కల్పించినవారికి వెంటనే ఎంప్లాయ్ ఐడీలు కేటాయించి, వేతనా�
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25 వరకు సెలవులుంటాయని ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ వెల్లడించారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బ్రహ్మణ సంక్షేమ భవనాలకు స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని భూపరిపాలన శాఖ కమిషనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులకు హామ�
రంగారెడ్డి జిల్లా గుడిమలాపూర్, నానల్నగర్లోని ఒక స్థలానికి ముగ్గురు వ్యక్తులు సృష్టించిన తప్పుడు పత్రాలకు ఎన్వోసీ ఇచ్చిన అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్పై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం హైకోర�
రాష్ట్రంలోని 169 మంది నాయబ్ తహసీల్దార్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి తహసీల్దార్లుగా పదోన్నతలు కల్పించింది. రెవెన్యూ శాఖలోని శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ) మంగళవారం సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ మ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ మేరకు భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను ప్ర భుత్వం వేగవంతం చేసింది. విద్యార్హతలు, ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లోకి 20, 555 మంది వీఆర్ఏలను సర్దుబాటు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు రెవెన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. క్షేత్రస్థాయిలో వరద బాధితుల సహాయ చర్యల్లో పాల్గొంటూనే.. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు