రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 9 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు.
జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియ
భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో శుక్రవారం ఆయన వీడి�
రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర క్యాడర్ల పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ట్రెసా నేతలు కోరారు.
తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా తీరు మారలేదు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన పాలక మండలి (ఈసీ) 58వ సమావేశానికి హాజరు కాలేదు.
రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఒకే విడతలో మూడు లేదా ఐదేండ్ల పాటు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఇంటర్బోర్డు ప్రయత్నిస్తున్నది. తాజాగా అఫిలియేషన్ల (అనుబంధ) జారీ ప్రక్రియ కొనసాగుతుండగా, ఇప్పటిక
రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్మిట్టల్ మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నివాసముంటున్న వాటిని 58, 59 జీవోల ద్వారా ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేస్తున్�
ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మించుకొన్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంటర్ వార్షిక పరీక్షల సందర్భంగా కొంత మంది ఆకతాయిలు ఫేక్కాల్స్ చేస్తూ అధికారులు, స్కాడ్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు సమాచారాన్నిస్తూ అధికారులను టెన్షన్ పెడుతున్నారు.