ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మించుకొన్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంటర్ వార్షిక పరీక్షల సందర్భంగా కొంత మంది ఆకతాయిలు ఫేక్కాల్స్ చేస్తూ అధికారులు, స్కాడ్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు సమాచారాన్నిస్తూ అధికారులను టెన్షన్ పెడుతున్నారు.
సికింద్రాబాద్, అక్టోబర్ 6: సమాజాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ బాలంరాయిలోని క�