భూ భారతిలో సమస్యలు నిజమేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంగీకరించారు. ఈ సమస్యలను ఇప్పట్లో పరిష్కరించలేమని కొంత సమయం పడుతుందని తెలిపారు. ఈమేరకు బుధవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ఆ
150 కిలోమీటర్ల పొడవు.. 19 ఇంటర్ ఛేంజ్లూ, విశాలమైన 8 లేన్లతో నగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఇక ఔటర్కు ఇరువైపులా ఉండే ఒక కిలోమీటర్�
అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. నిద్రిస్తున్న సమయంలో జేసీబీలు, పోలీస్ బలగాలతో వచ్చిన అధికారులు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టారు. అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి గుడ
నగరపాలక పరిధిలో సుమారు 70 వేలకు పైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా ఆన్లైన్లో నమోదయ్యాయి. అయితే నమోదు సమయంలోనే ఇంజినీరింగ్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అప్పుడే అనేక తప్పులు దొ
ఒక తాజా ఉదంతాన్నే చూస్తే, ఈ నెల 21వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో జరిగిన ఘటనలను గమనించండి. ఆ రోజు ఆదివారం. ఆ ప్రాంతానికి ఉదయం 7.30కి రెవెన్యూ, పోలీస్, జీహెచ�
భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చి దరఖాస్తులు, సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. తహసీల్దార్ కార్యలయాన్ని శనివారం సందర్శించి భ�
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ను తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్షన్లు అన్ని భూభారతి పోర్టల్లో లేకుండానే
నగర శివారులోని ఓ ఎమ్మెల్యే ధనదాహానికి అధికారులే ఆగమవుతున్నట్టు తెలిసింది. ఆఫీసర్లకే నెలవారీ వసూ ళ్ల టార్గెట్లు విధిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న బహుళ భవనాలతోపాటు కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో మట్టిని పెద్దఎత్
మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా అరికట్టాలని గ్రామస్తులు కోరారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ స్వరూపరాణికి సోమవారం వినతి పత్రం అందజేశారు.
ఇదీ సున్నం చెరువు విస్తీర్ణంపై కొనసాగుతున్న మూడు ముక్కలాట. రెవెన్యూ శాఖ లెక్కలకు, హెచ్ఎండీఏ సర్వేకు, హైడ్రా చెప్తున్న వివరాలకు ఎక్కడా పొంతన లేదు. చెరువు విస్తీర్ణంలోనే ఇంత గందరగోళం ఉండటం ఒక ఎత్తయితే, రె�
రెవెన్యూ సదస్సులో సమస్యలను పరిష్కరించేందుకు రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తులను నెల రోజుల్లోపు పరిష్కరించాలంటూ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ శివారులో ఉన్న ఎరకుంట చెరువును రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం సందర్శించారు. ‘నమస్తేతెలంగాణ’లో ఈ నెల 29న ‘ఎరకుంటను మింగేస్తున్నరు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన వ