రేవంత్ బాగోతం బయటపెడతానని కాంగ్రెస్ నాయకుడు విజయ్కుమార్రెడ్డి హెచ్చరించారు. ముథోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తే.. తనను కాదని నారాయణరావు పటేల్కు కేటాయించారని మండిపడ్డారు. శనివార�
Congress | ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ టికెట్ తనకు ఇవ్వకపోడానికి కారణాలు చెప్పాలని పీసీసీని పాలేరు మాజీ సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి ప్రశ్నించారు.
Congress | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేశ్రెడ్డి శనివారం డిచ్పల్లి కేఎన్ఆర్ గార్డెన్లో పార్టీ కా ర్యకర్తలతో సమావేశమై ఆవ�
Congress | ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ను నాయకులు అమ్ముకున్నారని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ ఆరోపించారు. గతంలో బీజేపీలో ఉండి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తనని చెప్పుకున్న కంది శ్రీనివా�
ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి టికెట్ల�
Congress | ‘ఎం’ (మనీ) ఫార్ములాతోనే కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వలేదని పీసీసీ కార్యదర్శి, పీసీ సీ ఎన్నికల ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు దండెం రాంరెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొదటి జాబితా విడుదల చేసినప్పటి నుంచే చాలా మంది ఆశావహులు నిరుత్సాహానికి గురయ్యారు. చాలా మందిలో అగ్గి రాజుకున్నట్టు అయ్యింది. కొత్త ముఖాలకు టికెట్లు ఇవ్వడంతో నిప్పు అంటుకున్న
Congress | జడ్చర్ల కాం గ్రెస్లో ముసలం రాజుకుంది. నియోజకవర్గం నుంచి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, మరోనేత అనిరుధ్రెడ్డి పోటీపడ్డారు. చివరికి అనిరుధ్కే టికెట్ దక్కడంతో ఎర్రశేఖర్ వర్గం ఆగ్రహం కట్ట
‘పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్లో గుర్తింపు లేదు. పరకాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం 12 ఏండ్లుగా కష్టపడుతున్నా.. నాకు టికెట్ ఇవ్వకుండా వారం కింద చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇచ్చుడ�
నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంతో డెవలప్మెంట్ చేశానని, ప్రజలు ఆలోచించి మరోసారి అభివృద్ధికి పట్టం కట్టాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కోరారు.
Public Voice | అవును మీరు మీరు ఒకటే. 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకొని పార్టీ మారిన కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి, కోట్లు తీసుకొని సీట్లు ఇస్తున్న రేవంత్రెడ్డి ఒక్కటేనని ప్రజలూ అనుకుంటున్నరు.
Etamatam | కాంగ్రెస్ టికెట్ కోసం రేవంత్రెడ్డిని నమ్మి మోసపోయిన బాధితులంతా కలిసి సంఘం పెట్టుకుంటే అది టీపీసీసీ కార్యవర్గం కంటే మించేలా ఉంది. వారిలో ఏ ఒక్కరిని కదిలించినా రేవంత్ గురించి వారు చెప్పే కథలు విం
‘ఈ సారి మళ్లీ కేసీఆర్ రాకపోతే హైదరాబాద్ కూడా అమరావతిలా అయిపో తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకుం టున్నారట. నేడు అమరావతిలో ఏమైంది? మొత్తం బిజినెస్ అవుట్' అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.