ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమను రేవంత్రెడ్డి మోసం చేశారని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, ఏఎస్రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్�
Khullam Khulla | ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దల యాత్ర గల్లీ ఓటరు పిల్లలపై గద్దల వేట పథకాల మాటలు ఝూటా మాటలు తీపి చేతలు దాటవు కోట ఓటుకు నోటును మార్చే మాయా పాచిక మీది పూటకు మాటను మార్చే ఊసరవెల్లి రీతి
Harish Rao | తెలంగాణ రైతులకు రైతుబంధు సకాలంలో దక్కొద్దని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రైతుల వద్దకు వస్తే ఖబడ్దార్.. రైతుల పక్షాన కాంగ్�
CM KCR | తెలంగాణలోని వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ.. రాష్ట్ర శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసి పంపించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ మొద్దు ప్రభుత్వం, మ
‘దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, కాంట్రాక్టర్.. వాడి పేరు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. అమిత్షా పక్కన చేరి కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ఒప్పందం చేసుకున్నడు. అసలు వీడు మనిషేనా. అన్నం తినేటోడు.. అమ్మ మీద �
CM KCR | రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని రైతుబంధు తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులకు హక్కు ఉండొద్దు.. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కే�
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు పథకాల సృష్టికర్తను నేనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ రెండు పథకాల అమలుతో అటు రైతులు, ఇటు దళితులు ఎంతో
CM KCR | అచ్చంపేట : కొడంగల్కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. అని సవాళ్లు విసురుతున్నారు. ఇది రాజకీయం అవుతుందా..? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా..? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై సీఎం కేసీఆ�
MLC Kavitha | బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్లలో ఓడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి, ఈటల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేసిన తమ పార్టీకి
Kodangal | నాయకుడు వేసే అడుగు ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రజాప్రతినిధి చేసే యోచన నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చాలి. కానీ, తాను తీస్మార్ఖాన్ అని చెప్పుకొనే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి ఈ మాటలు అస్స�
తెలంగాణ బిడ్డ సీఎం కేసీఆర్ను ఓడిచేందుకు కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో చేతులు కలిపాయని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రాజీనామాతో ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైందన�
కార్యకర్తల అభిప్రాయాల మేరకు రెండురోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి వెల్లడించారు. నాగర్కర్నూల్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన తాజాగా నియోజకవర్గ పరిధిలోన�
‘సీఎం కేసీఆర్తో పోటీ చేయడం నీ తరం కాదు.. ముందు నాపై పోటీ చేసి గెలిచి చూపించు’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసరిరారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ �