CM KCR | కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కదనభేరి మోగించారు. తెలంగాణకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలపై నిప్పులు చెరిగారు. రైతుబంధును ఎత్తగొట్టే కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీటుకు నోటు తీసుకొని రేవంత్రెడ్డి అమెరికాలో విల్లాలు తీసుకున్నారని కొత్త మనోహర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లెలగూడ సాయిరాం కాలనీలోని ఆయన నివాసంలో మాట్లాడారు.
కేసీఆర్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ అంటే నాటకమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కుతంత్రాలు, మోసాలకు పుట్టినిల్లులాంటిదని మండిపడ్డారు.
ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్న రెండో జాబితా రానే వచ్చింది. రావడం రావడమే.. హైదరాబాద్ మహా నగర పరిధిలో పెద్ద ఎత్తున చిచ్చును రాజేసింది.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతాంగాన్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ.. రైతులు బాగుపడుతుంటే చూడలేక కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి ముఖ్యమంత్రిగా ఉద్యమ �
ఓటమి భయంతో కొడంగల్లో కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని, బీఆర్ఎస్ సర్పంచులకు డబ్బులు ఎరవేసి కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపా�
ఎన్నికల కమిషన్ సందర్భోచిత నిర్ణయానికి మెచ్చుకోవాలిసిందే. రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయించటం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నది.
రేవంత్రెడ్డి.. ఏనాడైనా ఎల్బీనగర్ను పట్టికున్నాడా! అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి విమర్శించాడు. ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర�
ఆరుగాలం కష్టించి పంటను పండించే రైతన్నకు పెట్టుబడి సాయం అందించకుండా రాబంధులా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ను తరమికొట్టాలని హుస్నాబాద్లో బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చౌరస్తాలో శుక్ర�
CM KCR | ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు వేస్ట్ అంటున్నాడని.. పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడని సీఎం కేసీఆర్ అన్నారు. పాలేరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రైతుబంధు ఉ
CM KCR | గిరిజనులపై నోరు పారేసుకున్న టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. గిరిజనులకు వెయ్యి నోటు చేతిలో పెట్టి గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారా..? ఇదేనా గిరిజనులకు �
Renuka Chowdhury | కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొన�
ఐదెకరాలు.. రూ.10 కోట్లు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేశ్వరం కాంగ్రె స్ టికెట్ రేటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. మహేశ్వరం టికెట్ కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఇంత భారీ మొత్తం ఇచ్చ�
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లను బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గల్ఫ్, బీడీ కార్మికులు సహా అన్నివర్గాల సంక్షేమానికే సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. న�
‘నవంబర్ 30న ప్రజా ఓట్లతో దుమ్ములేవాలె.. నా ముందున్న జనం దమ్ము కేసీఆర్ దమ్ము కాదా? ఈ దమ్ము మొత్తం బైలెల్లితే దమ్ము.. దుమ్ము లేస్తది’ అని విపక్షాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. చాలా