Revanth Reddy | రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. ఒక నియంత. బిజినెస్ మ్యాన్. ఒక కంపెనీకి సీఈవో ఎట్లనో కాంగ్రెస్కు ఆయన అట్ల అనుకుంటున్నడు. నాకు సీటు ఇయ్యలేదనో.. మరో కారణంతోనో నేను మాట్లాడటం లేదు. నా ఆవేదన నన్ను మా�
Revanth Reddy | తాండూరు, పరిగి కార్నర్ మీటింగ్ల్లో పాల్గొన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు అధిష్టానం నుంచి అక్షింతలు పడినట్టు తెలిసింది. ఈ సభ సందర్భంగా డీకే శివకుమార్ ప్రసంగాన్ని అనువాదం చేయడంలో ర
Congress | పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఇలా మోసం చేస్తుందనుకోలేదని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుక�
Revanth Reddy | ‘నేను చూసిన కాంగ్రెస్ వేరు.. నేటి రేవంత్ చేతిలో ఉన్న పార్టీ వేరు.. టికెట్లను వేలంలో సరుకు చేశాడు.. 34 ఏండ్లు సేవలందించా.. రేవంత్ చేష్టల వల్లే రాజీనామా చేస్తున్నా’ అని పీసీసీ మైనార్టీ విభాగం చైర్మన్ �
Congress | అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్లో కల్లోలం రేపింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్తోపాటు అభ్యర్థులను ప్రకటించిన అన్నిచోట్లా పార్టీ కార్యాలయాల్లో శుక్రవారం తిరుగుబాటుదారులు ర
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి తగిన గుణపాఠం చెబుతామని ఆ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి సుభాష్రెడ్డి హెచ్చరించారు.
స్వలాభం కోసం రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. అధిష్ఠానం తనకు వరంగల్ పశ్చిమ టికెట్ కేటాయించని
పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్లో గుర్తింపు లేదని సీనియర్ నేత, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏండ్లుగా పార్టీ బలోపేతానికి కష్టపడుతున్న తనకు కాకుండా వ
అధిష్టానం 45 మందితో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. ఇప్పటికే మొదటి విడుత కేటాయింపులో టికెట్లు దక్కని వారి నుంచి ఆగ్రహజ్వాలలు రగులుతుండగా.. తాజాగా రెండో విడుతతో
‘వెయ్యి రూపాయలు ఇచ్చి, సారా పోస్తే లంబడోళ్లు ఓట్లు వేస్తారంటూ అగ్రవర్ణ దురహంకారంతో మాట్లాడిన రేవంత్రెడ్డి! ఇక నీ ఓటమికి రోజులు లెక్కపెట్టుకో.. లంబాడీల జాతిద్రోహి ఖబడ్దార్' అంటూ గిరిజన సంఘాల నాయకులు హె�
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనను రెండుసార్లు నమ్మించి గొంతు కోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని తన నివాసంలో �