Minister KT R | కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానంటున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు. కొడంగల్లో చెల్లని నువ్వు కా�
Kotha Prabhakar Reddy | మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో హింసాత్మక విధానాలకు తెరలేపింది. ఇది ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కాదు.. ప్రతిపక్ష నేతలు కొన్న�
TDP | తెలంగాణపై మరో కుట్రకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకున్నది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించినా, ప్రచారానికి సిద్ధంగా ఉన్నామని నేతలు, కార్యకర్తలు చెప�
Kotha Prabhakar Reddy | ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి హత్యారాజకీయాలకు ఒడిగడుతున్న కాంగ్రెస్.. దాన్నుంచి తప్పించుకోవడానికి ఫేక్ ప్రచారానికి తెగబడింది. కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త అన�
మహానగరంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితిపై రెండో జాబితా పిడుగుపాటులా తయారైంది. ఉన్న పది మందిలో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా వారంతా ఉడాయిస్తారని ముందుగానే ఊహించిన కాంగ్రెస్ అధిష్ఠానం తప్ప
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేటాయించిన 100 సీట్లలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దాదాపు 50కి పైచిలుకు ప్యారాచూట్ నేతలకు టికెట్లు అమ్ముకున్నారని బహిష్కృత నేత, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర�
కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కరెంటు గురించి మాట్లాడటం.. కడుపు నిండా మృష్టాన్న భోజనం చేసిన వాడికి పేలాల ఫలహారం పెడతామన్నట్టుగా ఉన్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవా
నమ్ముకున్న నాయకులతో పాటు ప్రజలను నట్టేట ముంచే కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
కాంగ్రెస్లో ‘ముఖ్యమంత్రి’ పదవి రచ్చ మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పెట్టిన మంటతో పార్టీలోని సీనియర్లంతా కుతకుతలాడుతున్నారు. శనివారం తాండూరులో జరిగిన ప్రచార సభలో రేవంత్ను సీఎం అభ్యర్థిగా సంబోధ�
కాంగ్రెస్ పార్టీ నాయకులకే టికెట్లను కేటాయించాలంటూ ఆదివారం గాంధీభవన్ ఎదుట నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు.
24 గంటలు నాణ్యమైన ఉచిత కరెం ట్ ఇస్తున్న కేసీఆర్ కావాలో? కేవలం 3 గం టలు, 5 గంటలు విద్యుత్తు ఇస్తామన్న రేటెంతరెడ్డి కాంగ్రెస్ కావాలో? కర్ణాటక కాంగ్రెస్ కావాలో? తెలంగాణ సమాజం అలోచించాల్సిన అవసరం ఉన్నదని బీఆ�
టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత ఇలాకా సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి సభ అట్టర్ప్లాఫ్ అయ్యింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్చార్�