Minister KTR | దేశానికి ప్రధాన శని కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆలిండియా పప్పూ రాహుల్గాంధీ అని, తెలంగాణ ముద్ద పప్పు రేవంత్రెడ్డి అని ఎ�
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల రక్షణకోసమని, పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించి, అన్ని వర్గాలను కలుపుకుంటూ కష్టపడి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. బీ�
గాంధీభవన్లో ఆందోళన పర్వం ఆగట్లేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపిస్తూ నిత్యం ధర్నాలు, ఫ్లెక్సీ దహనాలు జరుగుతూనే ఉన్నాయి.
Revanth Reddy | ఒడ్డుకు చేరేదాకా ఓడ మల్లన్న... ఆ తర్వాత బోడ మల్లన్న! అనేది సామెత. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం ఒడ్డుకు చేరకముందే బోడ మల్లన్న అంటున్నారు. సాధారణంగా తనలోని నైజం బయటికి తన్నుకొస్తుండట�
Revanth Reddy | నిన్న రైతులను బిచ్చగాళ్లంటూ ప్రేలాపనలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. ఉస్మానియా విద్యార్థులనూ ఘోరంగా అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా విద్యార్థులు అడ్డా మీది కూలీలని, ఖర్చులక�
మీరే నా బలం.. నా బలగం అని మీరంతా మరోసారి నన్ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ల
అంత తిరుగులేని అధికారం చేతుల్లో ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతానికి ఏమీ చేయలేని అత్యంత అసమర్థ, బాధ్యతారాహిత్య నాయకత్వానికి పరాకాష్ట అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్క చాన్స్ ఇస్తే ఏమో చేస్తుందంటే నమ్మడా�
కేసీఆర్ వస్తే భూములు గుంజుకుంటాడంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తిప్పి కొట్టారు. బీజేపోడికి చేసింది చెప్పుకునే తెలివి లేక, కేసీఆర్ను �
బీసీలను ముంచింది కాంగ్రెస్సేనని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్న రాహుల్ ప్రకటన పచ్చి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ సీని
Ponnala | బీసీలను ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణ భవన్లో సీనియర్ నేత దాసోజు శ్రవణ్, నందికంటి శ్రీధర్తో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లా�