రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరు మారడం లేదు. మారే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. నేతల మధ్య కొట్లాటలు, తన్నులాటలతో టికెట్ల పంచాయితీ తారస్థాయికి చేరింది. అసంతృప్త నేతల ధర్నాలు, నిరసనలతో గాంధీభవన్ దద్ద�
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ వ్యవహారం మరో చిచ్చు రేపింది. జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా, ఆదిలాబాద్ టికెట్ విషయంలో పార్టీ సీనియర్లు ఇప్పటికే పదవులు, సభ్యత్వానికి రాజీనామా
Congress | పటాన్చెరు టికెట్ విషయంలో సీనియర్ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ మధ్య దుమారం రేగినట్టు తెలిసింది. వీరిద్దరూ ఆ టికెట్ను తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నీలం మధుకు జగ�
రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటమార్చారు. రాష్ట్రంలోని రైతులకు 3 గంటల విద్యుత్తు కావాలా? నిరంతర విద్యుత్తు కావాలా? అని ఎన్నికల సభల్లో సీఎ�
అబద్ధాల రేవంత్రెడ్డి.. నీవు ఓడిపోవడం ఖాయం.. నీ కల్లబొల్లి మాటలను కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మరు..’ అని గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
పార్టీ కోసం పని చేసి న వారినొదిలేసి ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇ స్తూ వింతగా, వికృత పోకడలు పోతున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై ఇంతకాలం పని చేసిన కార్యకర్తలు, నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. గాంధీ �
Minister KTR | పొరపాటున రేపు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమ్ముతాడని.. అది పక్కా అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Revanth Reddy | కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. నామిషనేషన్లు కొనసాగుతున్నా ఇంకా టికెట్ల కేటాయింపుల్లో కొట్లాటలతో ఆ పార్టీ ఆగమాగవముతున్నది. తాజాగా బోథ్ నియోజవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వన్నెల �
కాంగ్రెస్లో (Congress) టికెట్ల కెటాయింపు చిచ్చు కొనసాగుతున్నది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తమని కాదని బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయిస్తుండటంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన గురువుకే పంగనామాలు పెట్టారు. తొలి జాబితాలో చిన్నారెడ్డికి వనపర్తి నియోజకవర్గం టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మొండిచెయ్యి చూపారు. సోమవారం 16 మంది అభ్యర్థులతో మ�
తెలంగాణ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డిన పక్షాలు తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా తమ ప్రయత్నాలను మానలేదు. ఈసారి బాబుతో పాటు షర్మిల, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ తెలంగాణలో పెత్తనం కోసం తెరవెనుక ప్రయత్నాలు సాగిస�
అప్పుడే మైనారిటీలకు కాంగ్రెస్ దగా చేసింది. 2004లో కాంగ్రెస్, బీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోవటానికి అప్పటి ఏఐసీసీలో ముఖ్య నేత గులాం నబీ ఆజాద్తో సత్ససంబంధాలున్న షబ్బీర్ కీలక పాత్ర పోషించారు.
ముప్పయ్ ఏండ్లు కాంగ్రెస్ కార్యకర్తగా, పార్టీకి సేవలు చేశాను. ఆస్తులు అమ్ముకున్నా! సమయం, వయసు అన్నీ కాంగ్రెస్ కోసమే త్యాగం చేశాను. ఇప్పుడు రేవంత్రెడ్డి వచ్చి నా రాజకీయ జీవితం మీదనే దెబ్బ కొట్టాడు. ఇక ఆ �