పొలిటికల్ ప్రచారాలకు సెన్సార్ లేదని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కొందరు నేతలు. ఈ విషయంలో తెలుగు తమ్ముడైన టీపీసీసీ చీఫ్ రేవంత్ పీహెచ్డీ కన్నా పెద్ద పట్టా పుచ్చుకున్నట్టున్నారు.
‘ఇయ్యాల ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నోళ్లకు రాష్ర్టాన్ని అప్పగిస్తే.. రాష్ర్టాన్ని కూడా అమ్మరా? పార్టీ టికెట్లనే అమ్ముకునే నాయకులు రాష్ర్టాన్ని కాపాడుతరా? టికెట్లు అమ్ముకునే నాయకులు కావాలో.. నిత్యం ప్�
అనుకొన్నదే నిజమైంది. కాంగ్రెస్ కుట్ర బట్టబయలైంది. తమకు అధికారమిస్తే కల్పతరువు లాంటి హైదరాబాద్ నగరాన్ని ఏం చేయబోతున్నారో.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే బయటపెట్టేశాడు. అట్టర్ ఫ్ల్లాప్ �
తెలంగాణ కాంగ్రెస్లో సీఎం అభ్యర్థుల జాబితా రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించే నాయకులు అర డజను మందికిపైగా ఉండగా, తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కూడ�
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందనే నానుడి నెత్తికెక్కని ఉన్మాదిని పీసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టుకొని, మోరీలా మారిన ఆయన నోటికి మైకులు తొడిగి ఊరేగిస్తే, తెలంగాణ సహిస్తుందా? అసలే దశాబ్దాల దగా చరితను నుదిట�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజలపై కాకుండా బూతు మాటలపై నమ్మకం పెట్టుకొని బూతురెడ్డిగా మారారని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఓటమి ఖాయమన్న మానసిక ఒత్తిడితోనే రే�
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రేవంత్రెడ్డి అసలు నియోజకవర్గంపై కనీస అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఫైర్ అవుతున్నారు. 2018లో బీఆర్ఏస్ అ
కాంగ్రెస్లో కష్టపడేవాడికి విలువ లేదు. పారాచూట్ లీడర్లకే ప్రాధాన్యమిస్తున్నారు. మల్కాజిగిరి టికెట్ నాకు వస్తుందని ఆశించా. మెదక్లో తన కొడుకుకు సీటు ఇవ్వలేదనే స్వార్థంతో మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి క�
Minister Harish Rao | కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని, వారికి అధికారం అప్పగిస్తే రేపు తెలంగాణను సైతం అమ్ముకుంటారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
Congress | కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వడం లేదని, ఎవరికి వారు పంచుకోవడమే ఉన్నదని ఓయూ విద్యార్థి నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు, డబ్బుల�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వెళ్లి వివరించాలని మంత్రి మహేందర్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. మంగళవారం కోస్గి పట్టణంలోని పౌమ్హౌజ్లో కొడంగల్ ఎమ్మెల్యే పట�
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న లభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, 60ఏండ్లు ప్రజలను హరిగోసకు గురిచేసిన కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని భూగర్భ, గనుల శా�
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. తన బిడ్డలను ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ తల్లి విముక్తి కోసం వారు చనిపోతుంటే కడుపు కోతను అనుభవించింది. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎ�