తెలంగాణలో బీసీ బిడ్డలపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి ఏ ఒక్క నాయకుడికైనా ఉందా? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. తెలంగాణలో బీసీలను ఉద్ధరిస్తామని చెప్�
Minister Mahmood Ali | దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) ఆరోపించారు.
Minister Srinivas Yadav | రేవంత్రెడ్డి భాష మార్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో తలసాని అధ్�
Revanth Reddy | టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. సమైక్య రాష్ట్రంలోనే బాగుందని.. తెలంగాణ రాష్ట్రం అవసరమే లేదంటూ తన వైఖరిని మరోసారి బయటపెట�
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. చివరి దశ అభ్యర్థుల ఎంపికలో ఆయన సూచించిన అభ్యర్థులను పక్కనపెట్టి ఇతర నేతలకు టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.
Revanth Reddy | కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ రణభేరి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హాజరైందే అరకొర జనమైతే సభ ముగింపు సమయానికి సగభాగం ఖాళీగా మారింది. సభ ప్రారంభంలో జనం కనిపించినప్పటికీ సిద్ధరామయ్య ప్రసంగం ప్రారంభ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని నమ్ముకుంటే నట్టేట ముంచారని, ఆత్మహత్యే శరణ్యమనేలా తన పరిస్థితి తయారైందని సూర్యాపేటకు చెందిన కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
రాచకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాల భూమి సేకరించి అమరావతిలా కొత్త నగరాన్ని నిర్మిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ప్రకటనతో ఒక్కసారిగా అటు అమరావతి, ఇటు రాచకొండ చర్చలోకి వచ్చాయి. మన కాలంలో దేశంలో అ�
కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్ చేయడం సిగ్గుచేటని, డిక్లరేషన్ మాట మీద ఎప్పుడైనా ఉన్నారా అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. జిల్ల�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క సీటును బీసీలకు కేటాయించని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ తీవ్ర అణచివేతకు గురైందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్టు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గంలో బొక్కా బోర్లా పడింది. సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు తొడలు కొట్టిన నేతలు నిర్వహించిన తొలి బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పట్టణంలోని ఇందిరాగాంధీ మైదానంలో
ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో కేవలం 24 గంటల తేడాలోనే రెండు విభిన్న దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.సీఎం కేసీఆర్ నామినేషన్, ప్రజా ఆశీర్వాద సభ స�
ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. హస్తం కమలం మింగిలయ్యాయి. బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా ఈ దేశంలో బద్ధ శత్రువులమని చెప్పుకుంటున్న జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయి.
పోలింగ్కు ముందే ఓటమి ఖాయం కావటంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిలో అసహనం పెరిగిపోతున్నది. ప్రత్యర్థి పార్టీల నేతలను, ముఖ్యంగా అధికార పార్టీ పెద్దలను రాయలేని భాషలో బూతులు తిడుతూ మీడియాలో హైలైట్ కావట