రేవంత్రెడ్డి రాకతో తెలంగాణలో కాంగ్రెస్ స్వరూపం మారిపోయింది. పార్టీ కాస్తా ‘పచ్చ’ కాంగ్రెస్గా మారిపోయింది. పీసీసీ చీఫ్ కాగానే తన ప్లాన్ను అమలు చేస్తూ వస్తున్న రేవంత్రెడ్డి పార్టీని నమ్ముకున్న పా�
ఈ భూమ్మీద ఎవరి చరిత్ర వారే తయారు చేసుకుంటారు. తమ చేతల ద్వారా.. చర్యల ద్వారా.. మాటల ద్వారా..! రాజకీయాల్లో ఉన్న వారు మరీనూ! ఇక్కడ ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు!
ఎన్నికల నియామవళికి విరుద్ధంగా ఉన్న కాంగ్రెస పార్టీ ప్రకటనలను నిలిపివేయాలని బీఆర్ఎస్ కోరింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలయ్యే విధంగా చూడాలని పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధ�
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులు దాడికి పాల్పడటంపై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ను తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించార
‘రానున్న ఎన్నికల్లో తప్పిపోయి చెయ్యి గుర్తుకు ఓటేస్తే మళ్లీ టార్చ్ లైట్ కొనుక్కునే దుస్థితి వస్తుంది. 10 హెచ్పీ మోటర్తో మూడు గంటల్లో మూడెకరాలు పారించవచ్చని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో కరెంటుకు కటకట. ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. అరకొరగా విద్యుత్ ఇవ్వడంతో నీరు రాక, మడి పారేది కాదు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. సీఎం కేసీఆర్పై పత్రికల్లో రాయడానికి వీల్లేనివిధంగా రోతభాష ఉపయోగిస్తున్నారు. రోజుకో చోట రోజుకో రీతిలో అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్త
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజు.. వేలమంది ఆత్మబలిదానాలను దారుణంగా అవమానించిన రోజు.. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్న దుర్దినం. మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస, ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ తీవ్ర�
‘ఎకరం భూమి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాల్లో 95% చిన్న సన్నకారు రైతులవే. వీళ్లంతా ఎకరం, రెండెకరాలు, మూడెకరాల లోపు భూమి ఉన్నవాళ్లే. అంటే మూడు నాలుగు గంటల కరెంట్ ఇస�
‘బీసీలకు బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లే ఇస్తాం తప్ప తక్కువ ఇవ్వం’ అంటూ ఢాంబికాలు పలికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆఖరికి తుస్సుమనిపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీలకు 23 స్థానాల్లో టికెట్లు ఇవ్వగా క
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆనాడు మా అమ్మ (తెలంగాణ)ను కొనడానికి మా ఇంటికి వచ్చాడు’ అని నామినేటె డ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ చెప్పారు. ‘ఐదు కోట్లు ఇస్తాం, మీ అమ్మ (తెలంగాణ)ను అమ్ము అని అన్నాడు. 500 కోట్లు �
కొడంగల్లో ఓడిపోతానని ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి కామారెడ్డికి పారిపోయాడని కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన కోస్గి మండలంలోని నాచారం, చంద్రవంచ, కొత్�