ఎన్నికల వేళ ఎట్లనన్న జేసి గెలువాలని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి అసుసరిస్తున్న విధానం బాగా లేదు. ఆయన హావభావాలు, ఆక్రోశం నుంచి వస్తున్న ప్రకటనలు, చేస్తున్న చేష్టలు, రేవంత్ ద్వేషపూరిత, హింసా�
24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఇస్తున్న సీఎం కేసీఆర్ను సవాల్ చేసే నైతికత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. 24 గంటల పవర్ లేదని చెప్తున్న రేవంత్క�
ఎవుసాన్ని ఎటమటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. మచ్చుకు రైతుల ఉచిత కరెంటు మీద ఆయన వేస్తున్న కుప్పిగంతులు చూస్తే సరిపోతుంది. అమెరికా కదా ఎవరికి తెలుస్తుం�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేసిన సారథి సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బుధవారం జనగా
Kodangal | కొడంగల్ నియోజకర్గంలో కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని సర్జఖాన్పేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ మూకలు రాళ్లదా�
Revanth Reddy | ‘కూర్చోండి.. కూర్చోండి.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యా రెంటీలు.. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో అమలు చేస్తాం.. కూర్చోండి.. ఎవరూ చప్పట్లు కొడతలేరేంది.. సోనియమ్మ మీ ఇంటికి 4వేల రూపాయలు పింఛన్ పంపిస్తది.. ఇప్ప
దశాబ్దాల పరాయి పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నది తెలంగాణ. వీరుల పోరాటంతో త్యాగాల ఫలాలు అందుకుంటున్నది. కానీ.. తెలంగాణకు ప్రమాదం ఇంకా పొంచే ఉన్నది. కుట్రదారులు మారువేషాల్లో తిరుగుతున్నారు.
రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి తెలియని ఓ అజ్ఞాని అని, అయినా నీళ్లను ఎత్తిపోసేందుకు మోటర్లు ఏవి వాడుతారో తెలియకుండా మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ �
గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. మంగళవారం బేల మండలంలోని ఖడ్కి, సోన్ఖాస్, సదల్పూర్, వరూర్, హస్నాపూర్�
“కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ నోరు జారుతున్నారు. కొంచెం అదుపులో పెట్టుకోవాలి. రాజకీయాలే జీవితం కాదు జీవితమే రాజకీయం కాదు..” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయి�
కాంగ్రెస్ నేతల గూండాగిరి రోజురోజుకూ పెట్రేగిపోతున్నది. ని త్యం ఎక్కడో ఒకచోట బీఆర్ఎస్ అభ్యర్థులు, ప్రచారం చేస్తున్న గులాబీ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పోటీకూ
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ హైట్రిక్ సీఎం అవడం ఖాయమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి అన్నారు.
ములుగు (Mulugu) బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (MLC Pochampally Srinivas Reddy) అన్నారు. ప్రజలు నాగజ్యోతికి (Bade Nagajyothi) బ్రహ్మరథం పడుతున్నారని, ఆమెకు వస�