Revanth Reddy | కాపురం చేసే కళ.. కాలు తొక్కిన్నాడే తెలుస్తది.. అనే పాత సామెత టీపీసీసీ చీఫ్ రేవంత్కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటినుంచి ఆయన నోటికి, చేతలకు పగ్గాలు లేకు
Congress | కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో విచిత్రంగా సొంత పార్టీ అభ్యర్థులే కలవరపడుతున్నారు. వివిధ రాష్ర్టాల్లో రాహుల్, ప్రియాంక ప్రచారం చేసి�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీరుపై సంగారెడ్డి జిల్లా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బహిరంగ సభలో గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ చిత్రపటం అందించేందుక
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు మళ్లీ ఆగమవుతాయని జిల్లా రైతాంగం ఆందోళన చెందుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో భూమి రిజిస్ట్రేషన్ కావడానికి ఏండ్ల తరబడి రిజిస్ట్రర్, తహసీల్ కార్యాలయాల చుట్టూ త
ధరణిని ఎత్తేస్తే ఏమైతది.. దళారులు, పైరవీకారుల రాజ్యం పుట్టుకొస్తది. పైసలు ముట్టజెప్పందే ఫైలు ముందుకు కదలదు. ఏండ్లకేండ్లు, దుమ్ము పట్టినా సరే ఆ దస్ర్తాన్ని పట్టించుకునే నాథుడు ఉండడు. ఇంకా.. భూ రికార్డులు మా�
కాంగ్రెస్ పాలకులతో కర్షకులకు ప్రమాదం పొంచిందని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఆ విషయం అన్నదాతలకు తెలుసు కాబట్టే వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంట �
Revanth Reddy | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy ) గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్(Sevalal)ను అవమానించడంపై గిరిజన సంఘాలు భగ్గుమన్నాయి. రేవంత్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అతడి దిష్టిబొమ్మల(Effigy )ను
తెలంగాణ అసెం బ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ అభివృద్ధికి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్నవని, ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
‘సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రాంత రైతుల నుంచి వేల ఎకరాలను గుంజుకున్నడు. హైదరాబాద్ నగరం చుట్టూ 10 వేల ఎకరాలను ఆక్రమించుకున్నడు. గజ్వేల్లో సీఎం కేసీఆర్, ఆయన సుట్టపోళ్లు మొత్తం ఊడ్చేశారు. పేదల భూములను కబ్జా �
KTR | తెలంగాణలో మరోసారి అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్సేనని, కాంగ్రెస్ గాలి అంతా సోషల్ మీడియాలోనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.
రేవంత్ బెదిరింపులకు భయపడేవాళ్లెవరూ ఇక్కడ లేరని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్, కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని కవిత తీవ్రంగా ఖండించార�
Telangana | అదే పట్టణం నల్లగొండ.. అదే గ్రౌండ్..మర్రిగూడ బైపాస్అంతే ప్రాంగణం.. బారికేడ్లు, హెలిప్యాడ్ కూడా మార్చలేదు.తేడా అల్లా కేవలం రెండు రోజుల వ్యవధి.20 నవంబర్ 2023న అక్కడ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింద�