ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో సీఎం కేసీఆర్ నడిచి 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని వైష్ణవి గార్డెన్స్లో
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కోతలు, చీకటి రోజులు వస్తాయి. దవాఖానల్లోకి పందులు, పందికొక్కులు వస్తాయి. ఖాళీ నీళ్ల బిందెలతో కొట్లాడుకొనే పరిస్థితి వస్తుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
సమర్థ నాయకుడికి, అసమర్థ నాయకుడికి మధ్య తేడా ఇదే. యువతకు ఉపాధి కల్పనకు సంబంధించి ప్రశ్న ఎదురైనప్పుడు ఇద్దరు నేతలు స్పందించిన తీరులో స్పష్టంగా వ్యత్యాసం తెలుస్తున్నది.
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. రేవంత్రెడ్డి చెప్పినట్లు మూడు గంటల కరెంట్తో మూడు గుంటల భూ మి కూడా తడువది. ప్రస్తుతం 24గంటల పాటు త్రీఫేస్ కరెంట్ వస్తున్నది. ద�
ముస్లిం నాయకులకు ఎమ్మెల్సీ ఇస్తానంటూ రేవంత్రెడ్డి ప్రలోభ పెడుతున్నాడని, ఆ మాటలు నమ్మొద్దని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ముస్లిం నేతలకు ఎమ్మెల్సీలు ఇస్�
ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా చిక్కిన నేత కాంగ్రెస్ ప్రచార సభల్లో మాయమాటలతో యువకుల్లో భావోద్వేగాన్ని బాగా రెచ్చగొట్టి తిమ్మిని బమ్మి చేసైనా అధికారాన్ని పొందాలని తపన పడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్లను �
పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఒక బట్టేబాజ్ అని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు.
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు, పట్టణానికి మహర్దశ వచ్చిందని, నాడు ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్ల నేడు సిరుల ఖిల్లాగా వర్ధిల్లుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
గుజరాత్ నుంచి అమిత్షా, డిల్లీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి ప్రియంక గాంధీ ఇలా ఎవరు వచ్చినా.. తెలంగాణకు సీఎం కేసీఆర్ బాద్షా అని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నారని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతోపాటు, స్టార్ క్యాంపెయినర్గా తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నిక�
ఒకనాడు కరెంట్ కోతలతో అల్లాడిపోయిన రైతులు ఇప్పుడు హాయిగా బతుకుతున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తో దర్జాగా పంటలు పండించుకుంటున్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న రైతుల జీవితాల్లో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు గుబ�
వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24గంటల ఉచిత కరెంట్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలపై జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కనీసం అవగాహన లేకుండా రేవ
కేసీఆర్ను గెలిపించాలి! కేసీఆర్ను ఓడించాలి! ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ప్రధానంగా మారిన అంశం ఇదే. కేసీఆర్ను గెలిపించాలనే వారికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. కానీ కేసీఆర్ను ఓడించాలనే వారి దగ్గర ఉన్న �
Minister Mallareddy | మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో నయా పైసా అభివృద్ధి చేయలేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Malla Reddy) ఆరోపించారు.