వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని, 24 గంటల కరెంటు వద్దని రేవంత్రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. మూడు గంటల కరెంట్తో మూల కూడా తడవదంటున్నారు. 24 గంటల నిరంతర విద్యుత్
పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గం కరీంనగర్ అని, అక్కడ చెల్లని రూపాయిలా మారిన ఆయన, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎలా చెలుతాడు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్�
ముస్లిం సమాజం బీఆర్ఎస్తో లేదనే విష ప్రచారానికి కాంగ్రెస్ తెరతీసిందని, ఇటువంటి కుట్రలను లౌకికవాదులు తిప్పికొట్టాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.
CM KCR | కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డిని ప్రజలు తుక్కు తుక్కు ఓడగొడుతున్నరని.. కొడంగల్లో లాగూడేలా ఓడగొట్టాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో
CM KCR | కాంగ్రెస్లో 15 మంది మోపయ్యారని.. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తేనే కదా? ఆ పార్టీ 20 సీట్లు రావు. ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. మన్ను లేదంటూ
CM KCR | టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెలిగారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
CM KCR | రైతుల వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని, అందు కోసం పదిహెచ్పీల మోటర్లు పెట్టుకోవాలంటున్నాడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పంపుసెట్ల కోసం రూ.50-60వేలకోట్లు కావాలని.. వాటిని సీసాలిచ్చ�
Congress | ఇది తెలంగాణ రైతులు సీరియస్గా ఆలోచించాల్సిన సమయం. కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాటలు నమ్మితే వ్యవసాయరంగ భవిష్యత్తు ఏమవుతుందో విభిన్న కోణాల్లో లోతుగా ఆలోచించాల్సిన సందర్భం. కాంగ్రెస్ నేతలు చెప్తున�
అతి విశ్వాసానికి, అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మన్యూనతకు తేడా తెలియని తనం కాంగ్రెస్ పార్టీలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ‘పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్టు’ అనే సామెతకు అద్దం పడుతున్నది.
పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి పాటుపడిన బీఆర్ఎస్ పార్టీకి త్వర లో జరుగనున్న ఎన్నికల్లో మరోసారి పట్టం కట్టాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రజ
Farmers | 3 గంటల కరెంటు చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలపై తెలంగాణ రైతాంగం కన్నెర్రజేసింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న చీకటి కష్టాలు మళ్లీ వద్దని రైతన్నలు ముక�