Congress | ‘వెనుక నుంచి ఈ మాట అన్నది ఎవరో కానీ, సరిగ్గా చెప్పారు. అధిష్ఠానం నన్ను హస్తం అధ్యక్షుడిగా ఎన్నిక చేసింది సూట్ కేసులు మోయడంలో అనుభవాన్ని చూసే. మీరంతా ఓటుకు నోటు కేసులో నేను పట్టుపడ్డానని చిన్న చూపు చూ
తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు నవంబర్ 29 అని మంత్రి కేటీఆర్ అన్నారు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి ఆరోజున బీజం పడిందన్నారు. తెలంగాణ జాతి విముక్తి కోసం చావునోట్లో తపెట్టిన నేత కేసీఆర్ అని చెప్పారు.
Revanth Reddy | గాలిగాలి అని గాయిగాయి చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. పోలింగ్కు ముందే చేతులెత్తేశారు. స్టార్ క్యాంపెయినర్లు, రాష్ట్ర అగ్రనేతలు, చివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎన్నికల సభ అంటేనే జంకుతున్నారు
సీఎం కేసీఆర్ యాదవుల ఆత్మ బంధువు అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కొనియాడారు.తెలంగాణలో 7.50 లక్షల యాదవ కుటుంబాలకు గొర్రెల యూనిట్లను అందజేశారని, దాంతో దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ ముందు వరుసల
‘మేము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. పాత కాలం నాటి పట్వారీ, పటేళ్ల వ్యవస్థను తీసుకొస్తాం.. రెవెన్యూ రికార్డుల్లో పాత కాలంనాటి పట్టేదారు.. మన్యందారు కాలాలు చేరుస్తాం’.. అంటూ కాంగ్రెస్
ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి, పాస్పోర్టు, వీసాల కుంభకోణంలో ఉన్న మరో దొంగ మధుయాష్కీతో కలిసి నాపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉన్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సు
ధరణి పోర్టల్ అంటేనే కాంగ్రెస్ నేతలు శివాలెత్తుతున్నారు. దాని పేరు వింటేనే గడగడ వణుకుతున్నారు. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కర్షకులు ధైర్యంగా ఉండడం చూసి జీర్ణించుకోలేకపోతున్న రేవంత్ వం�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు డోకూరి శ్రీనివాస్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నదని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఈ ఉల్లంఘనలకు సంబంధించి శనివారం సీఈవో వికాస్రాజ్కు 6 అంశాలపై ఫిర్యాదు చేసింది.
Telangana | అసలు గీ కాంగ్రెసోళ్లకు ఎవుసం ఎట్ల చేస్తరో ఎరికేనా!! పంటలు ఎట్ల పండుతయో తెలుసా!! వరి పంటకు ఎన్ని నీళ్లు కావాలే? తోటకు, కూరగాయల పంటకు ఎన్ని నీళ్లు పడుతై అనేది ఎరికేనా? గాలి మాటలతోని.. నోటి దురుసుతోని ఎవుసం �
అది 2008... వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం... హైదరాబాద్ నగరంలో తొలిసారిగా టన్నెల్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రయోగాత్మకంగా లిబర్టీ నుంచి నింబోలి అడ్డ వరకు ఐదు కిలోమీటర్ల మేర 1800 డయాతో డ్ర
కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్కు అధికారమిస్తే అక్కడ ఖజానా ఖాళీ అయిందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మి ఆగం కావద్దని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు �