Harish Rao | వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్ రెడ్డి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రారంభం నాటి నుండి రైతాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నది. అధికారంల
కరెంటు గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. రైతులు ఏ మోటారు వాడుతారో తెల్వని సన్నాసులు కాంగ్రెస్ నేతలు అ�
తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తుండటంపై కర్ణాటకకు కన్ను కుట్టిందా? కళకళలాడుతున్న మన కరెంటును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదా? రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాను 5 గంటలకు కుదించి, కర్ణాటకకు తరలించాలని చూస్తున్నదా
కాంగ్రెస్ పార్టీ 2022-23కు సంబంధించి సభ్యత్వ నమోదులో భాగంగా కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమాను కల్పించింది. సభ్యత్వ నమోదు చేసుకొన్న సుమారు 40 లక్షల మంది కార్యకర్తల కోసం రూ.6 కోట్ల వరకు బీమా కంపెనీలకు ప్రీమి�
కాంగ్రెస్ ఆరు హామీల్లోని డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. కాంగ్రెస్ హామీలన్నీ మోసమేనని సీఎం కేసీఆర్ చెప్తున్నది నిజమేనని పోలింగ్కు ముందే తేలిపోతున్నది. 24 గంటల కరెంటు అని మ్యానిఫెస్టోలో పెట్టి
ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా తెలంగాణకు ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని, ఎన్నటికైనా తెలంగాణకంటూ ఉన్న రాజకీయ గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
‘రైతుభరోసా’ కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తం.. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తం..’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న ఒక హామీ.. ఇలా ప్రకటించి నెల తిరక్కముందే ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అంతా తూచ్ అని తేల్చే�
ఎన్నికల్లో గట్టెక్కేందుకే కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్నదని వెల్లడైంది. వ్యవసాయమే తెలియని టీపీసీసీ చీఫ్ రేవంత్
రెడ్డి చేస్తున్న హామీలు బూటకమని తేలింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల�
కొండనాల్కకు మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయిందన్నట్టు ఉంది కాంగ్రెసోళ్ల ఎవ్వారం. కేసీఆర్ ప్రభుత్వం ఇరవైనాల్గంటలూ కరెంటు ఇస్త్తుంటే రైతులు వద్దంటున్నారా. మూడుగంటలు మాత్రమే ఇయ్యమని అడిగినరా.
కాంగ్రెస్ హామీలన్నీ బూటకమేనని తేలిపోయింది. రైతుబంధు పథకాన్ని విభజించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నది. రైతుబంధు పథకాన్ని భూమి యజమాని లేదా కౌలు రైతుల్లో ఎవరో ఒకరికే ఇస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ర�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆదివారం జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అర్బన్ ఇన్స్పెక్టర్ ఎలబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న జనగామ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగ
24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారో, 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఓటేస్తారో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటు వేయాలి. కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజలంతా ఆగమై�