Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన నలుగురు ఎంపీలు గెలువగా, ముగ్గురు ఎంపీలు ఓటమిపాలయ్యారు. ఒక బీఆర్ఎస్ ఎంపీ, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన వారిలో ఉండగా, బీజేపీ నుంచి ముగ్గురు తలపడి ముగ్గురూ పరాజయా�
Revanth Reddy | హైదరాబాద్ మహానగర పరిధిలో ఎంఐఎం గెలిచిన సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంటు పర�
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ (Anjani Kumar)పై ఈసీ (Election Commission) సస్పెన్షన్ వేటు వేసింది.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టంకట్టారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉప ఎన్నిక (by elections)కు ఛాన్స్ ఇవ్వకపోవడం విశేషం.
DGP Anjani kumar | ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చెప్పారని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్త�
Telangana Assembly Elections | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ భారత్ రాష్ట్ర సమితి విజయ దుందుబి మోగించిం�
Revanth Reddy | కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Telangana Assembly Elections | మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వ�
తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లకి పైగా గెలుపొంది వరుసగా మూడోసారి అధికారంలకి రాబోతున్నదని పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తంచేశారు.
ఎన్నికల్లో గెలుపుపై నమ్మకంతో 4వ తేదీన క్యాబినెట్ భేటీ ఉంటుందని సీఎం కేసీఆర్ ధైర్యంగా ప్రకటిస్తే, ఫలితాలపై నమ్మకం కొరవడిన కాంగ్రెస్లో అలజడి మొదలైంది.
ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పదిలంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఓ బూటకమని, మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాంగ్రెసోళ్లు కుల, బీజేపోళ్లు మత రాజకీయాలు చేస
Telangana Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రమంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కడపటి సమా�