సింగపూర్తో అవగాహనా ఒప్పందాల (ఎంవోయూ) విషయంలో ఒడిశా దూకుడు ప్రదర్శిస్తున్నది . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లి రెండు ఎంవోయూలు కుదుర్చుకోగా.. ఏకంగా సింగపూ�
పోలీసు కుటుంబాల వైద్యానికి నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం క్షోభ పెడుతున్నది. పోలీసు ఆరోగ్య భద్రత పథకం కింద ఈ నెల 20 నుంచి వైద్యసేవలు అందించబోమని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ న�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం ఎందుకని, రైతుల పక్షాన పోరాడేందుకు నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతి ఇవ్వకపోవడం సరైంది కాదని నల్లగొండ జడ్పీ మ�
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’ మహాప్రదర్శనలో భాగంగా సోమ వారం హనుమకొండలో సన్నాహక ర్యాలీ తీశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్ష
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి సీఎం రేవంత్రెడ్డి మాట తప్పిండని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందుకు నిరసనగా ఈ దఫా కల్యాణలక్ష్మి చెక్కుల �
ఒక విషయం ముందే చెప్పాలి. ఇక్కడ రాస్తున్నది సింద్బాద్ సాహసయాత్రల గురించి కాదు. బాగ్దాద్కు చెందిన సింద్బాద్ అనే నావికుని సాహస యాత్రలు, ఆయన ఆ క్రమంలో చూసిన అద్భుతాలు, సాధించిన విజయాల గురించిన కథలు అందర�
దేశానికి అన్నంపెట్టే రైతులను మోసం చేస్తూ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నదని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య య�
సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఎంపీ కొండ విశ్వేశ్�
Harish Rao | పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఇదేనా మీరు చెప్పిన సోకాల్డ్ ప్రజాపాలన అని రేవంత్ రెడ్డిని హరీశ్రా�
KTR | ఒక్క కాకికి కష్టం వస్తే పది కాకుల ఎలాగైతే వాలిపోతాయో.. అలాగే ఒక్క కార్మికుడికి కష్టం వస్తే అందరూ కలిసి ఉద్యమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
KTR | ఈ ఏడాది కాలంలో రూ. లక్షా 40 వేల కోట్లు అప్పు చేసి ఏ పీకినవ్ రేవంత్ రెడ్డి..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. కేసీఆరేమో ఏడాదికి రూ. 40 వేల కోట్లు అప్పు చేసి అభివృద్ధి కోసం ఖ�
KTR | ఈ రాష్ట్రంలో పని చేసే కార్మికుల అభివృద్ధి కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.