అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నదని, ప్రశ్నించే వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక�
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుంచి రా ష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో అధికారులకు నిలదీతలు, నిరసన సెగలు తగిలాయి. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్లు, ఆత్మీయ భరోసా, ర�
నిలదీతలు.. అధికారుల దాటవేతలతో గ్రామ సభలు గందరగోళంగా జరిగాయి. పేరుకే సర్వే.. జాబితాలో పేర్లు గల్లంతయ్యాయని ప్రజలు ఎక్కడికక్కడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగిన గ్రామ సభలు రసాభాసగా సాగాయి. రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జాబితాలు తప్పుల తడకగా ఉండడంతో నిరసనలు,
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను గాలికొదిలేసింది. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం మొత్తం దేశ, విదేశీ పర్యటనల్లో మునిగితేలింది. ప్రజలు, రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నామని కాంగ్రెస్ పాలకులు చెప్పినవ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు కొందరు మంత్రులు విదేశా ల్లో ఉండగా.. ఇంకొందరు కర్ణాటకలో మకాం వేశారని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇల్లు ఉన్నోళ్లకే ఇల్లు ఇస్తారా...? గరీబోళ్లకు ఇవ్వరా....? ఇదేమి ప్రభుత్వం...ఇదేక్కడి న్యాయం అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్ పట్టణంలోని 17వ వార్డులో ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం మంగళవా రం ని
రాష్ట్రం ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలు గందరగోళంగా సాగాయి. జాబితాల్లో అనర్హుల పేర్లు రావడం.. అర్హులను విస్మరించడంపై పల�
ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోనున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మండలంలోని ర్యాలీ, గఢ్పూర్, నాగారం, చిన్నగోపాల్పూర్, పెద్దంపేట, దొనబండ గ్రామాల్లో మంగళవార
మంచిర్యాల జిల్లా జన్నారం మం డలం తపాలాపూర్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ‘ఈ జాబితాలో ఉన్నోళ్లందరూ ఇల్లు ఉన్నవారే.. ఇల్లు లేనోళ్లు ఎవరూ లేరు. అసలు ఈ జాబితా మీకు ఎక్క�
మండంలోని జిల్లెడదిన్నెలో పంచాయతీ కార్యదర్శి అశోక్ ఇష్టారాజ్యంగా అర్హుల జాబి తా తయారు చేశాడని గ్రామసభకు కుర్చీలు, టెంటు, కనీ స సౌకర్యాలు లేకుండా సభను నిర్వహించడంపై అసహ నం చెందిన గ్రామస్తులు గ్రామసభను బ�
Numaish | హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏటా నిర్వహించే నుమాయిష్పై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరం మధ్యలో ఈ ఎగ్జిబిషన్ను నిర్వహించడం వల్ల.. దీనికి వ�